36.2 C
Hyderabad
May 8, 2024 17: 16 PM

Author : Satyam NEWS

29131 Posts - 23 Comments
Slider ప్రత్యేకం

కేటీఆర్ పర్యటనకు ముందు అనూహ్య పరిణామం

Satyam NEWS
రేపు మంత్రి కేటీఆర్ వస్తున్న వేళ కామారెడ్డి బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కామారెడ్డి...
Slider కృష్ణ

రైతాంగాన్ని త‌క్షణ‌మే ఆదుకోవాలి

Satyam NEWS
ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తో అల్లాడుతూన్న రాష్ట్ర రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆయన తన...
Slider హైదరాబాద్

PRCI ఆధ్వర్యంలో ‘ప్రపంచ కమ్యూనికేటర్స్ దినోత్సవం’

Satyam NEWS
ప్రపంచ కమ్యూనికేటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) హైదారబాద్ విభాగం సోమవారం హైదరాబాద్ థ్రిల్ సిటీ లో  లో కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దును కేటీఆర్ ఏ హోదాలో చేశారు..?

Satyam NEWS
రద్దు చేసినట్టు ప్రిన్సిపల్ సెక్రెటరీతో చెప్పించాలి: బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తేనే ఇక్కడి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తారా అని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ...
Slider పశ్చిమగోదావరి

వైసీపీ నిరంకుశ రాజ్యానికి చరమగీతం పాడాలి

Satyam NEWS
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ  కమిటీ సమావేశం సోమవారం ఏలూరు మినీ బై పాస్ లో గ్రాండ్ కృష్ణ కళ్యాణ మండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు, నర్సాపురం...
Slider మెదక్

ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం

Satyam NEWS
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. ఆయన దుబ్బాక అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి వెళ్లారు. అక్కడ ప్రచారం చేస్తుండగా జి రాజు...
Slider నెల్లూరు

కావాల‌నే వైసీపీ నేత‌లు రెచ్చ‌గొడుతున్నారు

Satyam NEWS
నెల్లూరు న‌గ‌రం 6వ డివిజ‌న్ లోని స్టోన్ హౌస్‌పేట త‌దిత‌ర ప్రాంతాల్లో మాజీ మంత్రి, టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి పొంగూరు నారాయ‌ణ‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిలు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా...
Slider ముఖ్యంశాలు

రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

Satyam NEWS
విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సీఎం జగన్ అకస్మాత్తుగా వచ్చారు. నిన్న జిల్లా లోని కంటకాపల్లి వద్ద జరిగిన రెండు రైళ్ల ప్రమాద ఘటనలో క్షతగాత్రులు ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు....
Slider కవి ప్రపంచం

విత్తు కాంక్ష

Satyam NEWS
తనను పదిల పరచు మని నాటమని నీరు పోయు మని జాగ్రత్తగా చూడమని చెప్తుంది విత్తు అంతే చిన్న బుడిపెగా మట్టి నుండి పైకొచ్చి కొంచెం కొంచెం  చిన్ని చిన్ని ఆశల ఆకులతో ఎదిగి...
Slider ప్రత్యేకం

విజయనగరం లో ఉట్టిపడిన శ్రీశ్రీ శ్రీ పైడితల్లి ఉత్సవ శోభ

Satyam NEWS
కళలకు కాణాచి, సాంస్కృతిక వైభవానికి పునాది…విజయనగరం మరోసారి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. మన సంస్కృతి, సంప్రదాయం, కళలను ప్రతిబింబించేలా విజయనగరం శోభాయాత్ర ఘనంగా జరిగింది. విజయనగరం ఉత్సవాల శ్రీకారం చుడుతూ,  ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ...