37.2 C
Hyderabad
April 26, 2024 22: 08 PM

Category : ఖమ్మం

Slider ఖమ్మం

భూమి పుత్రుడుకు బూతు పురాణంకు మధ్య పోటీ

Satyam NEWS
ఖమ్మం నగరంను తన ఇల్లులా భావిస్తున్నానని, తాను ఇక్కడి భూమి పుత్రుడనని, ఇక్కడ భూమి పుత్రుడికి, బూతు పురాణంకు మధ్య పోటీ జరిగుతుందని ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు....
Slider ఖమ్మం

ఓటు వజ్రాయుధం

Satyam NEWS
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, అర్హత గల ప్రతిఒక్కరు ఓటుహక్కు వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లాలో ఓటర్లను చైతన్యపరచడానికి ఏర్పాటుచేసిన ఓటరు చైతన్య రథాలను...
Slider ఖమ్మం

ఈవీఎం ల తరలింపుకు ఏర్పాట్లు

Satyam NEWS
రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్యా జిల్లాలోని ఐదు నియోజక వర్గాలకు కేటాయించిన ఈవియంల తరలింపుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ...
Slider ఖమ్మం

వినూత్నంగా బతుకమ్మ వేడుకలు

Satyam NEWS
ఖమ్మం కలెక్టరేట్ లో రెండోరోజు బతుకమ్మ వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు. రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ సంబరాల్లో సి విజిల్, ఎన్నికల సంఘం లోగో ముగ్గులు వేసి, స్వీప్ కార్యక్రమం...
Slider ఖమ్మం

అభివృద్దికి చిరునామాగా కాంగ్రెస్ పాలన

Satyam NEWS
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి చిరునామాగా పరిపాలన అందిస్తామని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
Slider ఖమ్మం

ఎన్నికల కంట్రోల్ రూమ్ తనిఖీ

Satyam NEWS
కలెక్టరేట్ లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ లో...
Slider ఖమ్మం

పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు

Satyam NEWS
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఏన్కూరు మండలానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్...
Slider ఖమ్మం

కొత్త పాత అనే తేడాలొద్దు…!

Satyam NEWS
కొత్త పాత అనే బేధం లేకుండా నాయకులంతా కలిసి పనిచేయాలని, మనందరి అంతిమ లక్ష్యం కాంగ్రెస్ విజయమేనని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం లోని ఎస్ఆర్ కన్వెన్షన్...
Slider ఖమ్మం

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు

Satyam NEWS
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. మండలంలోని మంగాపురం తండా, చిన్నతండాల్లో శుక్రవారం గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు....
Slider ఖమ్మం

పోలింగ్ పర్సనల్ డేటా ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam NEWS
శాసనసభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ పర్సనల్స్ డేటా ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఎన్నికల విభాగం పర్యవేక్షకులకు సూచించారు. ఈ మేరకు ఐడిఓసి కార్యాలయంలో ఎన్ఐసి విభాగంలో జరుగుతున్న...