42.2 C
Hyderabad
April 26, 2024 17: 38 PM

Category : తెలంగాణ

Slider హైదరాబాద్

రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS
నియోజకవర్గ  అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఉప్పల్  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాచారం డివిజన్ లో  అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జిహెచ్ఎంసి స్టాండింగ్...
Slider ఖమ్మం

పిల్లల్లో పౌష్టికాహార లోపం అరికట్టెందుకే అల్పాహార పథకం

Satyam NEWS
పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం, జలగం నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా...
Slider ఖమ్మం

సైబర్ మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
సైబర్ మోసగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అమాయకులను బురిడీ కొట్టిస్తూ అనేక రకాలుగా నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కె.శంకర్ అన్నారు. సైబర్ నేరాల అవగాహన కోసం...
Slider వరంగల్

పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే విద్యలో ఏకాగ్రత

Satyam NEWS
పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో విద్యలో ఏకాగ్రత మెరుగు పడుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గోవిందరావు పేట మండలం, పసర...
Slider రంగారెడ్డి

ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ  విద్యార్థుల శాఖ   ప్రారంభం

Satyam NEWS
ఈ రోజు సిబిఐటి కళాశాల లో ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థుల శాఖ  ప్రారంభమైనది.  ఈ కార్యక్రమానికి      హైదరాబాద్  ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ  చైర్ పర్సన్ డాక్టర్  దివ్య నల్ల ముఖ్య అతిధి గా...
Slider నిజామాబాద్

వంద పడకల ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 30 పడగల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 26 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో శుక్రవారం వైద్య...
Slider ఖమ్మం

పాలేరుకు బస్టాండ్… కాంగ్రెస్ తోనే సాధ్యం

Satyam NEWS
పాలేరుకు బస్టాండ్ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకూ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Slider ఖమ్మం

పౌష్టికాహారం అందించేందుకే అల్పాహార పథకం

Satyam NEWS
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేటి నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలుచేస్తున్నట్లు, దీనికి అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జలగం నగర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో...
Slider హైదరాబాద్

అంబర్ పేట లో లబ్ధిదారులకు బెడ్ రూం ఇండ్ల అందజేత

Satyam NEWS
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భాగంగా గురువారం మూడో విడతలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు...
Slider ఖమ్మం

తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా

Satyam NEWS
పేద, సామాన్య ప్రజలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన పత్రాలను భక్త రామదాసు కళాక్షేత్రంలో లబ్దిదారులకు...