ప్రభుత్వం పై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని మంథని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రతిపాదికంగా మరమత్తు...