దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన హింసాకాండకు బాధ్యులైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని...
పైన ఫొటోలు చూసి ఏమనుకుంటున్నారు? సినిమా షూటింగ్ స్టిల్స్ అనుకుంటున్నారా? కానే కాదు. ఇవి నిజమైన ఓరిజినల్ ఫైట్స్. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ఓ కాలేజీలో నేడు ఈ ఫైటింగ్ సీక్వెన్స్ జరిగింది. ఒక...
డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనుకున్నాడు సాయి నిఖిల్. అందుకే కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నెల్లూరు లో ని ఒక వ్యాపార వేత్త కొడుకును, కూతురిని కిడ్నాప్ చేస్తాను అంటూ బెదిరించాడు. అలా జరగకుండా...
హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చాక్లెట్ ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ని నేడు బాల నగర్ ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. సనత్ నగర్ ,...
తిరుమల తిరుపతి దేవస్థానాల 2020-21 సంవత్సరపు వార్షిక బడ్జెట్ను రూ.3,309.89 కోట్లతో ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది....
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు శ్రీవిష్ణు హీరోగా నిర్మిస్తున్న చిత్రం రాజ రాజ చోర. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. సునయన కథానాయిక. శ్రీవిష్ణు పుట్టిన రోజు...
జనగామ జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల నేషనల్ రోడ్డు పై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా వాహనాలు ఎదురెదురుగా వెళుతుండేవి. ఎదురుగా వచ్చి లారీని చూడకుండా వేగంగా...
నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు తరచూ గ్రామాలలో నిర్వహిస్తున్న కార్డన్ అండ్ సెర్చి కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తున్నది. తాజాగా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చి కార్యక్రమంలో...
కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు కూతుళ్లను కన్న తండ్రే బావిలో కి తోసేశారు. ఈ హోరం చేసిన వ్యక్తిని చిన్న బాలకొండయ్య గా పోలీసులు గుర్తించారు. అయితే...
పట్టణ ప్రగతి ప్రణాళికను జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 10,9,6,17 వార్డులలో అదనపు కలెక్టర్ మను చౌదరి కౌన్సిలర్ రహీం, చైర్మన్ విజయలక్ష్మి చంద్ర శేఖర చారి,...