26.7 C
Hyderabad
May 15, 2024 10: 18 AM

Author : Satyam NEWS

29134 Posts - 23 Comments
Slider ఆధ్యాత్మికం

రేపటి నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో స్పర్శదర్శనం

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో  మార్చి 24 నుంచి 30 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించనున్నారు. శ్రీశైల మహా క్షేత్రంలో మార్చి 30 వతేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు...
Slider మెదక్

ట్రాఫిక్ పోలీసులకు అందరూ సహకరించండి

Satyam NEWS
ప్రజల ప్రయాణం సాఫీగా సాగడానికి రోడ్లపై నిలబడి విధులు నిర్వహించే పోలీసులకు ప్రతిఒక్కరు సహకరించాలని మెదక్ జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని కోరారు. ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో...
Slider మహబూబ్ నగర్

శాస్త్రవేత్తలు మేలురకమైన వంగడాలను రూపొందించాలి

Satyam NEWS
వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను రైతులకు మరింత చేరువ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన...
Slider నల్గొండ

పర్మినెంట్ కార్మికులతో సమానంగా వేతనాలు అమలు చేయాలి

Satyam NEWS
సిమెంట్ పరిశ్రమలో కనీస వేతనాలు లేక ఆవేదనలో సిమెంట్ కార్మికులు ఉన్నారని,కనీస వేతనం నెలకు 26,000 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పరిశ్రమల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట...
Slider విజయనగరం

ల‌య‌న్ ఈజ్ బ్యాక్..కాదు కాదు బాయ‌స్  ఈజ్ బ్యాక్…!

Satyam NEWS
న‌ల‌భై ఏళ్ల క్రితం చ‌దువుకున్న టెన్త్  విద్యార్ధుల స‌మ్మేళ‌నం….! ఈ హెడ్డింగ్ చూసిన వెంట‌నే మీకు…పాత జ్ఙాప‌కాలు గుర్తుకు వ‌చ్చాయా..?  ఈ క్యాప్ష‌న్ చ‌దివిన మీకు…మీ చిన్న‌నాటి  గుర్తులు మ‌దిలో మెలిసాయా..? త‌క్ష‌ణం…మీరు చ‌దువుకున్న...
Slider ముఖ్యంశాలు

ప్రముఖ ర‌చ‌యిత ప‌తంజలి జ‌యంతి సంద‌ర్బంగా సాహిత్య పుర‌స్కారం

Satyam NEWS
ఈ ఏడాది ప‌ప్పు అరుణ‌కు అవార్డు బ‌హుక‌ర‌ణ‌…! ఈ  నెల 29 ప్రముఖ‌పాత్రికేయుడు, ర‌చ‌యత కే ఎన్ వై ప‌తంజ‌లి 70 వ జ‌యంతి సంద‌ర్బంగా  ఆయ‌న పేరిట స్మారక  అవార్డును  ఈ ఏడాది...
Slider జాతీయం

శతాధిక యోగికి శతకోటి వందనాలు

Satyam NEWS
‘పద్మపురస్కారాలు’ ఇప్పటి వరకూ పొందినవారు కొన్ని వేలమంది ఉన్నారు.125 ఏళ్ళ వయస్సులో పురస్కారాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి స్వామిశివానంద మాత్రమే. అసలు 125 ఏళ్ళు బతికిఉండడమే పెద్ద ఆశ్చర్యం. అందునా అమిత ఆరోగ్యంతో స్వయంగా...
Slider వరంగల్

స్కూలు విద్యార్ధుల కోసం టీవీ బహూకరణ

Satyam NEWS
ములుగు జిల్లా బరిగలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్ధుల సౌకర్యార్ధం ప్రియ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పింగళి నాగరాజు BPL TV ని బహుకరించారు. అదే విధంగా బరిగలపల్లి గ్రామ వాస్తవ్యులు...
Slider నల్గొండ

నిరంకుశ విధానాలపై ఐక్యంగా పోరాడుదాం రండి కదలి రండి

Satyam NEWS
భారతదేశాన్ని కాపాడుదాం, ప్రజలను రక్షించుకుందాం అన్న నినాదంతో జరుగుతున్న మార్చి 28, 29 రెండు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల...
Slider ప్రత్యేకం

టీడీపీతో పొత్తుకు నో అంటున్న కమలనాథులు

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని బి‌జే‌పి నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు  రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్‌చార్జు లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు...