38.2 C
Hyderabad
April 29, 2024 11: 51 AM

Author : Satyam NEWS

29096 Posts - 23 Comments
Slider మహబూబ్ నగర్

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి

Satyam NEWS
ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకొని భూమిలో ఇంకెవిధంగా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూగర్భ...
Slider నల్గొండ

ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకై మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం

Satyam NEWS
హుజూర్ నగర్ పట్టణం లోని (మిర్యాలగూడ క్రాస్ రోడ్)వద్ద చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటి మున్సిపల్ కమీషనర్ కి మంగళవారం వినతి...
Slider ప్రత్యేకం

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూల‌నే ల‌క్ష్యం

Satyam NEWS
టిబి నిర్మూలనలో మూడు జిల్లాల‌కు జాతీయ‌ అవార్డులు తెలంగాణలో 2025 నాటికి పూర్తి స్థాయిలో క్ష‌య వ్యాధి (టిబి) నిర్మూల‌నే లక్ష్యంగా నిర్ధేశించుకుని టిబి ప‌రీక్ష‌లు, వైద్యం వేగ‌వంతం చేస్తున్న‌ట్లు తెలంగాణ టిబి విభాగం...
Slider ముఖ్యంశాలు

సీఎం గారూ చెయ్యేరు వరద బాధితులను ఆదుకోండి…

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పులపుత్తూరు దళిత వాడ ప్రజలు ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. చెయ్యేరు వరదల్లో సర్వం కోల్పోయి ఐదు నెలలు కావస్తున్నా...
Slider ప్రపంచం

ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ మౌనాన్ని అర్ధం చేసుకున్నాం

Satyam NEWS
ఉక్రెయిన్‌, రష్యా  యుద్ధంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో స్కాట్ వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్ ఆస్ట్రేలియా...
Slider కడప

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పై తెదేపా ప్రవీణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Satyam NEWS
కడప జిల్లా ప్రొద్దుటూరును అభివృద్ధి చేయాలని ఉందా లేదా చెప్పాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పై తెదేపా ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమెల్యేగా మూడేళ్ల సమయం వృద్దా చేశారని ఆరోపించారు. ఏడాదికి...
Slider కడప

ప్రజాధనం వృధా: కడప నగరంలో అన్నా క్యాంటీన్ కూల్చివేత

Satyam NEWS
కడప నగరంలోని పాతమున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఉన్న అన్నాక్యాంటీన్ భవనాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ హయాంలో రూ.25 లక్షల వ్యయంతో అన్నాక్యాంటీన్‌ను నిర్మించిన విషయం...
Slider ముఖ్యంశాలు

నీటిని పొదుపుగా వాడాలి.. భావి త‌రాల‌కు అందించాలి

Satyam NEWS
ప్ర‌జ‌లందరికీ ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పంచ భూతాల్లో ఒక‌టైన నీరు…జీవాధారం. నీరు లేనిదే ప్రాణి లేదు. ప్ర‌తి ఒక్క‌రూ నీటి విలువ‌ను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాల‌ని,...
Slider వరంగల్

హనుమకొండలో డౌన్ సిండ్రోమ్ డే

Satyam NEWS
హనుమకొండ లోని మల్లికాంబ మనోవికాస కేంద్రం లో world Down syndrome Day డే ను నిర్వహించారు. వివిధ మానసిక దివ్యాoగుల ఆశ్రమాలకు సంబంధించిన నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ...
Slider క్రీడలు

వ్యాయామ ఉపాధ్యాయులకు రబ్బి క్రీడా శిక్షణ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా రబ్బి అసోసియేషన్ అధ్యక్షుడు గెల్లి రవి ఆధ్వర్యంలో  హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్చిడ్స్ స్కూల్ నందు వ్యాయామ ఉపాధ్యాయులకు ఉచిత రబ్బి అవగాహనా సదస్సును నిర్వహించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులకు...