38.2 C
Hyderabad
May 1, 2024 22: 44 PM

Author : Satyam NEWS

29104 Posts - 23 Comments
Slider నల్గొండ

షాపుల ఎదుటే వంట వార్పు చేసి నమాజు తో నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన సెంటర్ లోని మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ పై వక్ఫ్ బోర్డు అధికారులు చూపిస్తున్న అలసత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అతితక్కువ...
Slider నిజామాబాద్

నిజామాబాద్ లో ఉద్రిక్తత: నడిరోడ్డుపై బైఠాయించిన ఎంపీ అర్వింద్

Satyam NEWS
పోలీసుల తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం నందిపేట వెళ్తున్న క్రమంలో ఎంపీ అర్వింద్ ను ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద...
Slider ముఖ్యంశాలు

317 జీవోపై పోరాటానికి ఉపాధ్యాయ ఉద్యోగులకు అండగా ఉంటాం

Satyam NEWS
ప్రభుత్వం జారీ చేసిన జీవో  317ను తక్షణమే సవరించాలని కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయిస్తూ జారీ చేసిన జీవో...
Slider నల్గొండ

పంట మార్పిడి విధానాన్ని రైతులు అలవాటు చేసుకోవాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నందు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి...
Slider మహబూబ్ నగర్

వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నా: మంత్రి హరీష్ రావు

Satyam NEWS
రహదారుల విస్తరణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నదని, సిద్దిపేటలో ఒక్క సుభాష్ రోడ్ విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వనపర్తిలో చెప్పారు. దానికి ఏడాదిన్నర సమయం...
Slider కడప

కడప NJ జ్యూవెలర్స్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Satyam NEWS
కడప NJ జ్యూవెలర్స్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు కడప నగరంలో సంచలనం సృష్టించిన బంగారు దుకాణం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి మొత్తం రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి...
Slider ముఖ్యంశాలు

ఆర్థిక పరిస్థితి బాలేనపుడు అదనంగా సలహాదారులెందుకు?

Satyam NEWS
వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులంటే లెక్కలేకుండా వ్యవహరిస్తోందని టీడీపీ శాసనసభ్యుడు అనగాని సత్య ప్రసాద్అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన సలహాదారులకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం లేదని ఆయన ఆక్షేపించారు. సలహాదారులకు  లక్షల్లో...
Slider ప్రత్యేకం

ఒమిక్రాన్ నేపథ్యంలో రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

Satyam NEWS
దేశంలో రోజు రోజుకు కరోనా ఒమిక్రాన్ రూపంలో చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా 55 రైళ్ల...
Slider మహబూబ్ నగర్

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం

Satyam NEWS
ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం...
Slider ప్రత్యేకం

ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసిన ఉద్యోగులు

Satyam NEWS
పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ  అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన...