37.2 C
Hyderabad
April 30, 2024 13: 49 PM
Slider ముఖ్యంశాలు

బాధ్యత మరచిన కొత్తగూడెం డిఎస్పీ పై పోలీసు కేసు

Satyam NEWS
ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే అనే విధంగా తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. తమ శాఖకు చెందిన డీఎస్పీ పైనే 1897 అంటువ్యాధుల నిర్మూ‍లన చట్టం కింద కేసు నమోదు చేశారు. కరోనా నియంత్రణకు తెలంగాణ...
Slider హైదరాబాద్

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో 2480 వాహనాలు సీజ్

Satyam NEWS
కరోనా ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 2480 వాహనాలను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 45,46 జీవోల ప్రకారం అత్యవసర సర్వీసులు తప్ప సాధారణ వ్యక్తులు వాహనాలపై తిరగడం నిషేధం....
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మూసివేత

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే అన్ని రోడ్లను మూసివేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. నిన్నటి రాత్రి నుండి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా  రాష్ట్రాల వాహనాలను ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతించడం...
Slider సంపాదకీయం

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

Satyam NEWS
ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వార్తలు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా తయారయ్యాయి. అసలే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందున్నది. ఈ క్రమంలో ఏ న్యూస్ కరోనా...
Slider హైదరాబాద్

‘తెల్మో మీటర్ గన్’ తో వైద్య పరీక్షలు నిర్వహించాలి

Satyam NEWS
కరోన వైరస్ నేపధ్యం లో ప్రభుత్వం ప్రతి ఇంటికి వైద్య సిబ్బందిని పంపించి ‘తెల్మో మీటర్ గన్’ తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు ఆలం పల్లి...
Slider మహబూబ్ నగర్

లాక్ డౌన్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాధి పట్ల  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరుతున్నారు. ఆదివారం ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించి మరుసటి రోజు...
Slider ముఖ్యంశాలు

కరోనా ఎలర్ట్: నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ నెల 31 వరకు రాష్ట్రంలో ప్రకటించిన లాక్ డౌన్ కు సంబంధించి జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను పకడ్బందిగా అమలు చేయాలని, జి.ఒ 45, 46...
Slider జాతీయం

ప్రజలకు వాస్తవ సమాచారం ఇచ్చి భయం పోగొట్టండి

Satyam NEWS
కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ సవాలును ఎదుర్కొనడంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎలక్ట్రానిక్‌ మాధ్యమ ప్రసారకర్తల్లోని కీలక భాగస్వాములతో దృశ్య-శ్రవణ మార్గంద్వారా ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముందుగా ఈ ప్రపంచ మహమ్మారి ముప్పు...
Slider కడప

లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకు వేళలు మార్పు

Satyam NEWS
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంక్ సేవల వేళలను మార్పు చేస్తున్నట్లు కడప జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు ఆచారి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 2 వరకే బ్యాంక్ లు ఉంటాయని,...
Slider విశాఖపట్నం

లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ పోర్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

Satyam NEWS
కరోనా వైరస్ కు సంబంధించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో చైర్మన్ కె రామ్మోహన్ రావు అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ చైర్మన్ హరనాథ్, పోర్టు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం...