40.2 C
Hyderabad
April 29, 2024 17: 56 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఆబ్సెంట్: నేడు సిబిఐ కోర్టుకు రాని జగన్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసు ఫిబ్రవరి 7 వ తేదీకి వాయిదా పడింది. వై ఎస్ జగన్ నేడు కూడా సిబిఐ కోర్టు ఎదుట...
Slider ప్రత్యేకం

ట్రాజెడీ: ముద్దులొలికే ఈ పాప ఇక లేదు

Satyam NEWS
ముద్దొచ్చే ఈ పసిపాప ఇక లేదు. చదవడానికి ఎంతో కష్టంగా ఉన్నా ఇది నిజం. కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే నూరేళ్లూ నిండిన ఈ పాప పేరు హనీ. కడప జిల్లా రాజంపేట రూరల్...
Slider ప్రత్యేకం

జస్టిస్: సమత రేప్ కేసులో ముగ్గురికి ఉరి

Satyam NEWS
రోజూవారీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే ఇద్దరు పిల్లల తల్లి సమత ను అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేసిన ముగ్గురికి న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది. గత నవంబర్ 24న కొమురం...
Slider ప్రత్యేకం

జెట్ స్పీడ్:ఆగమేఘాలపై కదులుతున్న కౌన్సిల్ రద్దు ఫైల్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ రద్దు బిల్లు ఆగమేఘాలపై కదులుతున్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం పొందిన వెంటనే శాసనసభ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. అక్కడ నుంచి కేంద్ర హోం శాఖకు కౌన్సిల్ రద్దు...
Slider ప్రత్యేకం

మోడీ ఆన్ ఫైర్: 12 రోజుల్లో పాకిస్తాన్ ను ఓడిస్తాం

Satyam NEWS
ఇప్పటికి మూడు యుద్ధాలలో పాకిస్తాన్ ను ఓడించాం. మళ్లీ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ను ఓడించడానికి 10 నుంచి 12 రోజులు సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో నేడు జరిగిన ఎన్...
Slider ప్రత్యేకం

ఫొటో ఫినిష్: కౌన్సిల్ రద్దు విధానం ఇది

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) రాజకీయ అవసరాల కోసం కౌన్సిల్ ఏర్పాటు చేయడం, రద్దు చేయడం పరిపాటిగా మారిన ఈ సమయంలో కౌన్సిల్ రద్దు ప్రక్రియ ఎలా ఉంటుంది అనే సందేహం చాలా మందిలో ఉంది....
Slider ప్రత్యేకం

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

Satyam NEWS
కరీంనగర్ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ని గుండెల్లో పెట్టుకుని చూసిన ప్రజలు నేడు ఎందుకో తిరస్కరిస్తున్నారు.మొన్నటి దాకా హేమా హేమీల్లాంటి నేతలు ఉన్న కరీంనగర్ లో నేడు ఒక కార్పొరేటర్ ను కూడా గెల్చుకునే...
Slider ప్రత్యేకం

షాక్ టు సిఎం: ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

Satyam NEWS
అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి కీలకమైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చారు. ఒక్క సారిగా కళ్లు తేలేసే ఈ లెక్క పార్టీలోని డొల్లతనాన్ని వెల్లడి...
Slider ప్రత్యేకం

ఇన్వెస్టిగేషన్: సిఏఏ వ్యతిరేక ఆందోళనల ఖర్చు రూ.120 కోట్లు

Satyam NEWS
దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం దేశంలో ముస్లింలకు అన్యాయం చేసేందుకు తీసుకువచ్చారని ప్రతి సభలో ముస్లిం నేతలు చెబుతూనే ఉన్నారు. పౌరసత్వ చట్టంతో బాటు ఎన్ ఆర్ సి,...
Slider ప్రత్యేకం

క్లోజ్: ఏపి శాసన మండలి రద్దుకు క్యాబినెట్ ఓకే

Satyam NEWS
శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో శాసన మండలి రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన...