రాజకీయాలకు అతీతంగా పేద, మధ్యతరగతి కుటుంబాలను అందరూ కలిసి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 18వ వార్డులో అబ్దుల్...
విజయవాడ కమిషనరేట్ పరిధిలో 200 పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని అందువల్ల ఎవరూ బయటకు రావద్దని డిసీపీ విక్రాంత్ పాటిల్ విజయవాడ ప్రజలను కోరారు. నేడు ఆయన రెడ్ జోన్ ప్రాంతాలలో విస్తృతంగా...
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమ్ము విజయరాజు అన్నారు. లాక్ డౌన్ ఉపయోగించుకొని యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతునాయని ఆయన ఆరోపించారు. ప్రజలకు...
తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబూ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని 17 వ వార్డు లో పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అదితి గా...
లాక్ డౌన్ లో వున్న పేద మధ్య తరగతి కుటుంబాల్ని ఆదుకోవటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 1 వార్డు...
పేద,బడుగు,బలహీన వర్గాలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి ఆయన నేడు కృష్ణా...
కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ 16 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబు ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు కోడి గుడ్డులు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా...
ఇలాంటి కష్ట సమయంలోనే మనలోని మానవత్వం, దయాగుణం చూపాలని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 19 వార్డు లో తెలుగుదేశం పార్టీ...
మానవతా దృక్పధంతో స్వచ్చంద సంస్థలు, ట్రస్ట్ లు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 3...
కృష్ణానది బ్రాహ్మణ పురోహితులకు, పారిశుద్ధ్య కార్మికులకు కు నిత్యవసర సరుకులు, కూరగాయలను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పంపిణీ చేశారు. విజయవాడ సత్యనారాయణపురం గాయత్రీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణానది...