30.7 C
Hyderabad
April 29, 2024 04: 52 AM

Category : కృష్ణ

Slider కృష్ణ

ఓ గాడ్: కోవిడ్ ఆసుపత్రి నుంచి రోగి మాయం

Satyam NEWS
విజయవాడ లోని కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్ధుడు అదృశ్యం అయ్యాడు. వారం రోజులు అయినా ఆచూకీ లభించక పోవడంతో  కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మా ఆయనకు గత నెల...
Slider కృష్ణ

విజయవాడ సీపీగా వచ్చేసిన బత్తిన శ్రీనివాసులు

Satyam NEWS
విజయవాడ నగర పోలీసు కమిషనరుగా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బత్తిన శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీపీగా వ్యవహరించిన సీహెచ్ ద్వారకాతిరుమలరావు రైల్వే పోలీస్ డైరక్టర్ జనరల్ గా బదిలీ...
Slider కృష్ణ

రెడ్ హ్యాండెడ్: నలుగురు గుట్కా స్మగ్లర్ల అరెస్ట్

Satyam NEWS
నిషేధిత గుట్కాను స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ ను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. న‌గ‌ర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది వాహ‌న త‌నిఖీలు...
Slider కృష్ణ

సిఎం జగన్ నివాస సమీపంలో నాలుగు పాజిటీవ్ కేసులు

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేట లో నేడు మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నాలుగు...
Slider కృష్ణ

గన్నవరం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Satyam NEWS
దేశంలోని అన్ని విమానాశ్రయాలకన్నా ఒక రోజు ఆలశ్యంగా తెరచుకున్న గన్నవరం విమానాశ్రయం నేడు ప్రయాణీకులతో సందడిగా మారింది. గన్నవరం  నుండి బెంగళూరు  వెళ్లేందుకు ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. కరోనా వైరస్ కారణంగా...
Slider కృష్ణ

కరెంటు చార్జీలు పెంచడం కాదు బిల్లులే రద్దు చేయాలి

Satyam NEWS
లాక్ డౌన్ పీరియడ్ లో కరెంట్ బిల్లులు రద్దు చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామ నియోజక వర్గం నందిగామ మండల తెలుగుదేశం పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి సజ్జా అజయ్ నిరసన దీక్ష చేశారు. ఆయనతో...
Slider కృష్ణ

విద్యుత్ చార్జీలపై పెనమలూరు లో బోడె ప్రసాద్ నిరసన

Satyam NEWS
విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, ఒక్క చాన్స్ అంటూ అందలం ఎక్కి, ఇప్పుడు విద్యుత్ వాడకం స్లాబులు మార్చడం ద్వారా లాక్‌డౌన్ వల్ల ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల...
Slider కృష్ణ

కిమ్ పాలన గుర్తు చేస్తున్న వై ఎస్ జగన్

Satyam NEWS
లాక్ డౌన్ లో ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచిందని టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విజయవాడలోని కేశినేని భవన్...
Slider కృష్ణ

జీవో నెం 43ను తక్షణమే రద్దు చేయాలి

Satyam NEWS
జీఓ నెం 43 తో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ...
Slider కృష్ణ

కూచిపూడి వైన్ షాపు ఘర్షణలో ఒకరి మృతి

Satyam NEWS
కృష్ణా జిల్లా  మొవ్వ మండలంలోని కూచిపూడి వైన్ షాపు దగ్గర నిన్న రాత్రి జరిగిన ఇరువర్గాల దాడిలో ఒక వ్యక్తి మరణించాడు. అయ్యంకి మాజీ ఎం పి టీ సి అయిన మద్దాల  కోటేశ్వరావు...