26.7 C
Hyderabad
May 15, 2024 09: 31 AM

Category : కర్నూలు

Slider కర్నూలు

N440K కరోనా వైరస్: మంత్రిపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు

Satyam NEWS
కర్నూలులో N440K వైరస్ వ్యాప్తి చెందుతుందని రాష్ట్ర మంత్రి అప్పలరాజు ఒక టీవీ డిబేట్ లో చెప్పడం వల్ల తామంతా భయబ్రాంతులకు గురవుతున్నామని కర్నూలు టీడీపీ నాయకుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పోతురాజు రవికుమార్...
Slider కర్నూలు

ఇంటర్ విద్యార్ధిని దుర్గ మరణానికి బాధ్యుడు ప్రిన్సిపాలే

Satyam NEWS
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ స్థానిక సిరివెళ్ళ మండలం లోని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బి ఓబులేసు, షేక్...
Slider కర్నూలు

వై ఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాలుగో చెక్ పోస్టు వద్ద పురుగుల మందు డబ్బా ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించడంతో ప్రమాదం తప్పింది. కర్నూలు...
Slider కర్నూలు

కర్నూలు జిల్లాలో కరోనా అవగాహన ర్యాలీ

Satyam NEWS
కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని  కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కోరారు. కరోనాపై  పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టిన జిల్లా ఎస్పీ కోడుమూరు పట్టణంలో విద్యార్దులతో కలిసి మాస్కుల...
Slider కర్నూలు

పిల్లల్ని చంపి తాను చావాలనుకున్న తల్లి చివరికి ఏం చేసిందంటే….

Satyam NEWS
పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవాలని అనుకున్నది ఒక తల్లి. నల్లమల అడవిలోకి వెళ్లి పిల్లలకు విషం ఇచ్చి, తాను కూడా తాగింది…… అయితే….. ఎక్కడో……. మాతృప్రేమ మళ్లీ గుర్తుకు వచ్చింది….. అంతే… తర్వాత…..???...
Slider కర్నూలు

శ్రీశైల మల్లన్న హుండీల ఆదాయం 1.96 కోట్లు

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. 19 రోజుల పాటు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను...
Slider కర్నూలు

పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS
కర్నూలు జిల్లా పత్తికొండలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు మరణించారు. పత్తికొండ హోసూర్ రోడ్డు లో వేరు సెనగ నూర్పిడి  ట్రాక్టర్, స్కూటర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఇద్దరు...
Slider కర్నూలు

ముఖ్యమంత్రికి రెవెన్యూ అధికారుల ధన్యవాదాలు

Satyam NEWS
సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేకంగా డిడిఓ లను నియమించినందుకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రమైన తుగ్గలి ఎమ్మార్వో...
Slider కర్నూలు

మాజీ ఎమ్మెల్యే కుటుంబంపై ‘దిశ’ కేసు

Satyam NEWS
కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఇజయ్య దంపతులు, కుమారుడు రాజశేఖర్‌పై కర్నూలు దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఇజయ్య కోడలు ఝాన్సీ రాణి అలియాస్ సమీరా రాణి...
Slider కర్నూలు

కర్నూలు మేయర్ కు వాల్మీకుల సత్కారం

Satyam NEWS
కర్నూలు నగర మేయర్, వైఎస్ఆర్ సిపి నాయకుడు, వాల్మీకి ముద్దు బిడ్డ బి.వై.రామయ్యను వాల్మీకి కుల నేతలు ఘనంగా సన్మానించారు. కర్నూలులోని ఆయన నివాసంలో కలిసిన వారు శాలువాతో,  పూల బొకే సత్కరించారు. కర్నూలు...