29.7 C
Hyderabad
April 29, 2024 07: 50 AM

Category : కర్నూలు

Slider కర్నూలు

మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా రధోత్సవం

Satyam NEWS
కర్నూలు జిల్లా  లోని ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది  క్షేత్రంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం స్వామి అమ్మవార్లు రథోత్సవం పై పురవీధుల గుండా...
Slider కర్నూలు

కమనీయం రమణీయం శ్రీశైల మల్లన్న రథోత్సవం

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం శుక్రవారం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలలో అశేష భక్త జనం పాల్గొని తరించారు. ఈ కార్యక్రమానికి...
Slider కర్నూలు

కర్నూలు జిల్లా లో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Satyam NEWS
తిరుపతి లోని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కర్నూలు జిల్లాలో ని కొలిమిగుండ్ల మండలం లో రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. వీటిని మోసు...
Slider కర్నూలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు ఉదయం శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కార్యాలయ సమావేశ భవనంలో సమీక్షా సమావేశాన్ని  జిల్లా...
Slider కర్నూలు

శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినానికి ఏర్పాట్లు

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైలం జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో మహాశివరాత్రి కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు శ్రీశైల దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి కే యస్ రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన మొత్తం శ్రీశైలం క్షేత్ర పరిధిలోని...
Slider కర్నూలు

శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి వేడుకలు

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి ఈ సందర్భంగా సూర్యారాధన జరిగింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో అక్కమహాదేవి అలంకార మండపం వద్ద సూర్యారాధన వంటి ప్రత్యేక పూజలను అర్చకులు, వేద పండితులు...
Slider కర్నూలు

దైవదర్శనానికి వెళుతూ 14 మంది మృత్యువు ఒడిలోకి

Satyam NEWS
దైవ దర్శనానికి వెళుతూ 14 మంది మృత్యు ఒడికి చేరిన దురదృష్టకర సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను...
Slider కర్నూలు

తెలుగుదేశం పార్టీ గెలవడంతో వైసీపీ ఏం చేసిందో తెలుసా?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలవడంతో అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భరించలేకపోయారు. దాంతో వారు ఏం చేశారో తెలుసా? పోలింగ్ అధికారులను నిర్బంధించారు. ఈ సంఘటన నంద్యాల ప్రాంతంలోని పాణ్యం  మండలం కౌలూరు...
Slider కర్నూలు

నల్లమల ఆటవీప్రాంతంలో పులి చర్మాల స్మగ్లర్ల పట్టివేత

Satyam NEWS
నల్లమల అటవీ ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లర్లను అదుపులోనికి తీసుకున్నట్లు శ్రీశైలం డివిజినల్ ఫారెస్ట్ అధికారి (ఆత్మకూరు) తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్  డి ఎఫ్ ఓ  కుమార్, ఇంటలిజెన్స్ ఇన్పుట్ సమాచారం మేరకు డబ్ల్యూ...
Slider కర్నూలు

ఆళ్లగడ్డలో జర్నలిస్టులపై దాడి అమానుషం

Satyam NEWS
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండల విలేకరుల పై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. రెండు రోజుల క్రితం దొర్నిపాడు మండలానికి చెందిన ఇద్దరు పాత్రికేయులపై దుండగుడు కారుతో గుద్ది హత్యాయత్నానికి...