పల్నాడు జిల్లా లో జరుగుతున్న అక్రమ రేషన్ దందాపై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడజిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను నేడు కలిసిన...
ప్రజా రాజధాని అమరావతిని కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులతోనూ, కోర్టులతోనూ పూర్తి...
తెలుగు భాష జాతీయ స్థాయిలో ఫరిడవిల్లిందంటే అందుకు అన్న ఎన్టీఆర్ కారకుడు. ఆ తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడానికూడా కారకుడు ఎన్టీఆరే.తెలుగు భిషకు ప్రాచుర్యం కల్పించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఏపీ...
ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కోరారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోది పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ కార్యాలయ శంకుస్థాపన...
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జన్మదిన వేడుకలు విస్మరించిన జిల్లా క్రీడా అధికారిని అయినా మాధురి లతా పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి...
హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై అమలాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ…జనసేన...
రోడ్డు ప్రమాదాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకు ముప్పు తప్పదని రోడ్డు ప్రమాదాలలో చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది బాధాకరం, ఎవరు ప్రమాదాలకు గురికాకుండా ఖచ్చితంగా వాహనం నడిపే సమయంలో ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేకే జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనే కుట్ర చేస్తున్నాడని రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ...
అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ నేడు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తో కలసి తిరుపతి వెస్ట్ పోలీసుల...
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జన్మదిన వేడుకలు శ్రీకాకుళం పట్టణంలో క్రీడా ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కోడి రామమూర్తి నాయుడు యువజన సంక్షేమ...