33.2 C
Hyderabad
May 4, 2024 01: 23 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider చిత్తూరు

చంద్రబాబు వేలుకు ఉంగరం…. ఎందుకో వివరించిన అధినేత

Satyam NEWS
సాధారణంగా కనిపించే చంద్రబాబు..తన వేలుకు ఉంగరం ధరించడం కార్యకర్తల్లో ఆసక్తి కలిగించింది. ఇదే అంశాన్ని రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా తెదేపా కార్యకర్తలు అధినేతను ప్రశ్నించారు. దాంతో ఆ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు....
Slider గుంటూరు

తొలి ఏకాదశి నాడు వినుకొండలో తిరుణాళ్లు

Satyam NEWS
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఈనెల 10వ తేదీన జరగనున్న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్న తిరుణాల వేడుకలు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శివశంకర్ నేడు సమీక్షించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో...
Slider విజయనగరం

చార్జ్ తీసుకుని ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో.. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సంచలన నిర్ణయం..!

Satyam NEWS
విజయనగరం జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ..చార్జ్ తీసుకుని ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిమంది వీఆర్వో లకు వివిధ కారణాలతో...
Slider గుంటూరు

పేద ముస్లిం విద్యార్ధి హిదాయత్ చదువుకు డా.చదలవాడ ప్రోత్సాహం

Satyam NEWS
పేద ముస్లిం విద్యార్థి హీదాయత్ కి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ప్రోత్సాహం అందచేశారు.స్థా నిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పట్టణంలోని 25వ వార్డుకు చెందిన...
Slider గుంటూరు

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదు

Satyam NEWS
సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము) అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు...
Slider కడప

సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

Satyam NEWS
సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ  మేరకు గురువారం జిల్లా ఎస్పీ పత్రికా...
Slider తూర్పుగోదావరి

చౌకబియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ కు తరలింపు

Satyam NEWS
పిడిఎస్ బియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ లో అమ్ముకుంటున్న రైస్ మిల్లును విజిలెన్సు అధికారులు సీజ్ చేశారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పల్లంకురు గ్రామ పంచాయతీ పరిధిలో గల రైస్ మిల్...
Slider గుంటూరు

దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS
దళితుల పై దాడి చేసి, వారి పైనే అట్రాసిటీ కేసులు పెట్టే జగన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద...
Slider విజయనగరం

చాకిరీ చేయించుకుని బడ్జెట్ లేదని ఎమ్.ఇ.సి.సి లను రోడ్డున పడేస్తారా

Satyam NEWS
మెప్మాలో ప్రభుత్వ కార్యకాలాపాలను, పథకాలను ప్రజలకి చేరువచేస్తూ అతితక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఎంఇసిసి లను బడ్జెట్ లేదని కుంటిసాకు చూపి వేతనాలు ఎగ్గొట్టి ఆర్ధాంతరంగా విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని ఏఐటీయూసీ...
Slider చిత్తూరు

జగన్ చర్యలతో అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS
తన మూడేళ్ల పాలనలో జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఒక్కొ ఇంటిపై 7 లక్షల కోట్ల అప్పు ఉందని మదనపల్లె మహానాడు సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు...