29.7 C
Hyderabad
May 2, 2024 03: 45 AM

Category : విశాఖపట్నం

Slider విశాఖపట్నం

కోయ ప్రసాద్ రెడ్డి వెనక ఉన్నది ఎవరు?

Satyam NEWS
కోయ ప్రసాద్ రెడ్డి అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగలాలని బయటపెట్టేందుకు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణాలన్నీ...
Slider విశాఖపట్నం

మనిషి పుర్రెను కాల్పుచుని తింటున్న సైకో

Satyam NEWS
విశాఖపట్నంలో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న సైకో కనిపించాడు. విశాఖపట్నంలోని రెల్లి వీధిలోని ఒక పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న వ్యక్తి కనిపించడం స్థానికంగా సంచలనం కలిగించింది.  రావేలపూడి రాజు(20) అనే...
విశాఖపట్నం

మహనీయుల త్యాగ ఫలమే దేశ స్వాతంత్ర్యం

Satyam NEWS
ఎందరో త్యాగధనుల త్యాగ ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన నేడు విశాఖపట్నంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధులకు...
Slider విశాఖపట్నం

కొడుకును హత్య చేసిన కన్న తండ్రి

Satyam NEWS
కన్న తండ్రే కొడుకును హతమార్చిన ఘటన విశాఖపట్నంలో నేడు జరిగింది. విశాఖ పెందుర్తి చినముషిడీవాడ లోని సత్య నగర్ లో  ఈ దారుణం జరిగింది. మృతుడు మార్చేంట్ నేవి ఉద్యోగి అని తెలిసింది. పూర్తి...
Slider విశాఖపట్నం

విశాఖ పోర్టు ట్రస్ట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం

Satyam NEWS
ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలకు నిలయంగా మారిన విశాఖపట్నంలో మరో ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యు 5 బెర్త్ లో కోస్టల్ షిప్పింగ్ బోట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది....
Slider విశాఖపట్నం

రాజధాని పేరుతో సింహాచలం భూముల స్వాహాకు యత్నం

Satyam NEWS
విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పేరుతో సింహాచలం భూములపై అధికార పార్టీ కన్నేసిందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఇప్పటికే బిల్డ్‌ ఏపీ పేరిట ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని మాధవ్‌ అన్నారు. రాజధాని విషయంలో...
Slider విశాఖపట్నం

గంటా శ్రీనివాస రావుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ధర్నా

Satyam NEWS
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేరుతున్నట్లు వార్తలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి....
Slider విశాఖపట్నం

మావోల మందుపాతర పేలి ఇద్దరు గిరిజనుల మృతి

Satyam NEWS
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మరణించారు. మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నేపథ్యంలో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి మావోయిస్టులు వీటిని ఏర్పాటు చేశారు. పెదబయలు మండలం ఇంజేరి, జాముగుడా  పంచాయతీ...
Slider విశాఖపట్నం

విశాఖ క్రేన్‌ ప్రమాదంలో పదికి చేరిన మృతుల సంఖ్య

Satyam NEWS
విశాఖపట్నంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి ఇప్పటికి పది మంది మరణించారు. ఒక్కసారిగా భారీ క్రేన్‌ కుప్పకూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా ఎంతో మంది...
Slider విశాఖపట్నం

ఎంపి రఘురామకృష్ణంరాజుకు మంత్రి హెచ్చరిక

Satyam NEWS
విశాఖపట్నానికి చెందిన నలందా కిషోర్ ను సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కర్నూలు తీసుకువెళ్ళడం తో మరణించారని చంద్ర బాబు నాయుడు, లోకేష్, రఘురామకృష్ణంరాజు లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్...