విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పొగ గొట్టం నుండి మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం లో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. హెచ్ పి సిఎల్ లోని...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బిజెపి నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలిసి మాట్లాడుకోవడంపై ఎట్టకేలకు బిజెపి అధికారికంగా స్పందించింది. నిన్న మధ్యాహ్నం నుంచి...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కీలక పాత్ర పోషిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కేసులు పెట్టడమో, అరెస్టులు చేయడమో చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న...
కాళింది మడుగులో దిగి మహాసర్పాన్ని తుదముట్టించిన శ్రీకృష్ణుడిలా ఈ పసివాడు కరోనాను తుదముట్టించి విజేతగా నిలిచాడు. తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన టి.లక్ష్మికి ఆమె కుమారుడు నాలుగు నెలల బాలుడికి కరోనా...
సింహాచల దేవస్థానంలో అవినీతి అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వరరావు ను ప్రభుత్వం బదిలీ చేసింది. సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారి...
కరోనా మాస్కులు అడిగి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోపం తెప్పించి సస్పెండ్ అయిన నర్సీపట్నం ఎనస్తటిస్టు డాక్టర్ సుధాకర్ మానసిక ప్రశాంతత కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత కొద్ది రోజులుగా...
అతివేగంతో అదుపు తప్పడం ఒక యువకుడి ప్రాణం తీసింది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్ లోని తెన్నేటి పార్క్ సమీపంలో నేడు ఈ ప్రమాదం జరిగింది. బే పార్క్ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి...
రోడ్డు ప్రమాదంలో ఒక జర్నలిస్టు మరణించిన దుర్ఘటన విశాఖపట్నం శివారులో జరిగింది. విశాఖపట్నం ఆనందపురం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన జర్నలిస్టును తీర్థయాత్ర పేపర్ ఎడిటర్...
ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను తిట్టడం, ఒక కానిస్టేబుల్ మొబైల్ ను కింద పడేయడం లాంటి పనులు చేసిన డాక్టర్...
ఎల్జీపాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఎన్జీటీకి జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 12 మంది ఈ దుర్ఘటనలో మరణించిన విషయం తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి వెలువడిన...