40.2 C
Hyderabad
April 26, 2024 12: 10 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

ప్రేమాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ దంపతులు

Satyam NEWS
వృద్ధులకు సేవ చేయడం పుణ్యకార్యమని ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, వారి సతీమణి డాక్టర్ మానస ఏలూరులోని ప్రేమాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్...
Slider పశ్చిమగోదావరి

సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె

Satyam NEWS
వెలుగు వివోఏ, మెప్మా ఆర్ పి ల సమస్యలను  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Slider పశ్చిమగోదావరి

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి

Satyam NEWS
పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ఇండియన్ స్వచ్చత లీగ్ ఆధ్వర్యంలో  స్వచ్ఛత హే సేవ కార్యక్రమం పై నగరపాలక సిబ్బంది,...
Slider పశ్చిమగోదావరి

అక్రమ కేసులతో చంద్రబాబును ఆపలేరు

Bhavani
తెలుగు దేశం పార్టి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించడం అన్యాయ మని ఏలూరు జిల్లా తెలుగు...
Slider పశ్చిమగోదావరి

హిందీ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం

Satyam NEWS
తెలుగు భాషలో పాటు హిందీ భాష లో కూడా ప్రతి ఒక్కరు ప్రావీణ్యం కలిగి ఉండాలని విజయవాడ కె బి ఎన్ కళాశాల హిందీ అధ్యాపకురాలు కె జానకి అన్నారు. ఏలూరు సర్ సి...
Slider పశ్చిమగోదావరి

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నిరసన

Satyam NEWS
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర లింగపాలెం మండల నాయకులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి ఆయన్ని విడుదల...
Slider పశ్చిమగోదావరి

ఆకతాయిగా తిరుగుతున్న కాలేజీ విద్యార్థులకు కౌన్సిలింగ్

Satyam NEWS
కాలేజీ సమయంలో క్లాసులకు వెళ్లకుండా ఆకతాయిగా తిరుగుతున్న విద్యార్థులను ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల, స్థానిక జన్మభూమి పార్క్ పరిసర ప్రాంతాలలో గుర్తించి వారిని, వారి తల్లిదండ్రులు మరియు సంరక్షకులను...
Slider పశ్చిమగోదావరి

స్కూలు మానేసిన వారిని తిరిగి చేర్చాలి

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను గుర్తించి వారిని డ్రాప్ ఎన్రోల్ మెంట్ పథకం ద్వారా 100 కి100 శాతం తిరిగి బడిలో చేర్పించేలా చర్యలు...
Slider పశ్చిమగోదావరి

రెండు గ్రామాల చేపల చెరువు వివాదం పరిష్కారం అయ్యేనా?

Satyam NEWS
ఏలూరు మండలం కోమటి లంక శ్రీపర్రు గ్రామాల మధ్య ఏళ్ళ తరబడి వివాదం గా ఉన్న 70 ఎకరాల చేపల చెరువుల వివాద పంచాయతీ ఏలూరు మండల పరిషత్ కార్యాలయానికి సోమవారం చేరింది. గతం...
Slider పశ్చిమగోదావరి

కొయ్యలగూడెం వద్ద ఆర్ టిసి బస్సు, లారీ ఢీ

Bhavani
కొయ్యలగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పులివాగు వంతెనకు దగ్గరలో లారీ ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 లో కొయ్యలగూడెం...