40.2 C
Hyderabad
May 2, 2024 17: 08 PM

Category : జాతీయం

Slider జాతీయం

మన దేశంలో ఇచ్నిదానికన్నా బయటకు పంపిదే ఎక్కువ

Satyam NEWS
మన దేశంలో మన ప్రజలకు ఇచ్చిన కరోనా వైరస్ డోసుల కన్నా విదేశాలకు మనం ఎగుమతి చేసిన డోసులే ఎక్కువ ఉన్నాయి. దేశంలో 4.5 కోట్ల డోసులు ఇప్పటి వరకూ పంపిణీ చేశారు. అయితే...
Slider జాతీయం

Corona 2nd wave: మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయాలు

Satyam NEWS
దేశంలో విచ్చలవిడిగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. పంజాబ్ లో...
Slider జాతీయం

Development agenda :నిజంగా కమల్ హసన్ లోకనాయకుడే

Satyam NEWS
ఉచితం…. ఉచితం…ఉచితం… ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా అన్నీ ఉచితాలే ఉంటాయి. పేదల్ని మరింత పేదలుగా చేసి వారిని ప్రభుత్వం పై ఆధారడే బానిసలుగా చేసే విధంగానే ఎన్నికల హామీలు ఉంటున్నాయి. ఇలాంటి వాటికి...
Slider జాతీయం

దేవ భూమి కేరళలో విజయ హారం ఎవరికో…

Satyam NEWS
కేరళ దక్షిణాదిలోనే విశిష్టమైన రాష్ట్రం. దేశంలోనే, 96.2శాతం అక్షరాస్యతతో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం. మతపరంగానూ వైవిధ్యం ఉన్న రాష్ట్రం. సగం మందికి పైగా హిందువులు- 54.73%, ముస్లింలు -26.56%, క్రిస్టియన్స్ -18.38%తో మేధోవంతమైన రాష్ట్రంగానూ...
Slider జాతీయం

జమిలి ఎన్నికలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు

Satyam NEWS
రాష్ట్ర అసెంబ్లీలు, లోక్ సభ కు జమిలి ఎన్నికలు నిర్వహించడమే అన్ని విధాలా శ్రేయస్కరమని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా...
Slider జాతీయం

కమల్ హసన్ కారుపై అగంతకుడి దాడి

Satyam NEWS
తమిళనాడు ఎన్నికలలో పోటీ చేస్తున్న మక్కళ్ నీధి మయం అధినేత కమల్ హసన్ కారుపై దాడి జరిగింది. ఆదివారం రాత్రి కాంచీపురం నుంచి ఆయన చెన్నై వస్తుండగా ఒక వ్యక్తి కారుపై దాడి చేశాడు....
Slider జాతీయం

అస్సాం ఎన్నికల పరిశీలకురాలుగా సీతక్క

Satyam NEWS
అస్సాం ఎన్నికల పరిశీలకురాలుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి , ములుగు ఎమ్మెల్యే సీతక్క నియమింపబడ్డారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ జితేందర్...
Slider జాతీయం

తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ బిజెపి నేత

Satyam NEWS
నందిగ్రామ్ లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జరిగిన దాడిని తీవ్రంగా నిరసిస్తూ బిజెపి సీనియర్ నాయకుడుగా చాలా కాలం పాటు కొనసాగిన యశ్వంత్ సిన్హా నేడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు....
Slider జాతీయం

భయం వీడి… కరోనా వ్యాక్సిన్ దిశగా..

Satyam NEWS
కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అమలవుతోంది. మిగిలిన దేశాలతో పోల్చితే ఇండియాలో వాక్సినేషన్ ప్రక్రియ తక్కువస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.  వాక్సినేషన్ ప్రారంభమైన మొదటిరోజు నుంచి 50 వ రోజువరకు సగటున 100 మందికి  ఇచ్చిన...
Slider జాతీయం

భారత్ బయోటెక్ కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతి

Satyam NEWS
కోవిషీల్డ్ మాదిరిగా కోవాక్సిన్ ను కూడా వాడుకోవచ్చునని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతిచ్చింది. ఇప్పటి వరకూ కోవాక్సిన్ కు కేవలం క్లీనికల్ ట్రయల్స్ అనుమతి మాత్రమే ఉంది. క్లీనికల్ ట్రయల్స్ ఫలితాలను...