రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. 34 మందికి ఆస్వస్థత..
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్నాథ్ పట్టణంలోని ఒక పారిశ్రామిక యూనిట్లో రసాయన వాయువులు లీకయ్యాయి. దీంతో 34 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. లీకేజీతో కర్మాగారం సమీపంలో నివసించే అనేక మంది ప్రజలు...