26.7 C
Hyderabad
May 3, 2024 07: 11 AM

Category : జాతీయం

Slider జాతీయం

రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. 34 మందికి ఆస్వస్థత..

Sub Editor
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్‌నాథ్ పట్టణంలోని ఒక పారిశ్రామిక యూనిట్‎లో రసాయన వాయువులు లీకయ్యాయి. దీంతో 34 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. లీకేజీతో కర్మాగారం సమీపంలో నివసించే అనేక మంది ప్రజలు...
Slider జాతీయం

లఖీమ్‌పూర్‌ కేసులో ఆశిష్‌ మిశ్రాకు 3రోజుల పోలీస్‌ కస్టడీ

Sub Editor
లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు కోర్టు 3రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఈనెల 3న జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8...
Slider జాతీయం

ఉచిత వ్యాక్సినేషన్‌ వల్లనే పెట్రో మంట కేంద్ర మంత్రి

Sub Editor
దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వ్యాఖ్యానించారు. పెట్రోల్‌ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల...
Slider జాతీయం

ఉగ్రఘాతుకం జేసీఓ సహా 5గురు ఆర్మీ జవాన్లు దుర్మరణం

Sub Editor
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత ఆర్మీ అధికారితోపాటు నలుగురు జవాన్లను బలి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పూంచ్ సెక్టార్ లో సూరంకోట్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులన్నారన్న సమాచారంతో...
Slider జాతీయం

ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్‌.. కాంగ్రెస్ లోకి జంప్

Sub Editor
ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. రాష్ట్ర మంత్రి యశ్‌పాల్‌ ఆర్య తన కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఈ అనూహ్య పరిణామం ఉత్తరాఖండ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. అసెంబ్లీ...
Slider జాతీయం

పాన్‌ మసాలా యాడ్‌ నుంచి వైదొలిగిన అమితాబ్‌

Sub Editor
పాన్‌మసాలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రకటించారు. బ్రాండ్‌ ప్రమోషన్‌కు కంపెనీ ఇచ్చిన పైకాన్ని వెనక్కు ఇచ్చినట్లు తెలిపారు. పాన్‌మసాలా ప్రకటనలో నటించడానికి ఒప్పుకోవడంతో అమితాబ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు...
Slider జాతీయం

పంజాబ్‎లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి..

Sub Editor
బొగ్గు కొరత విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. బొగ్గు కొరత కారణంగా పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. తమ రాష్ట్రానికి బొగ్గు సరఫరా పెంచాలని ఆ...
Slider జాతీయం

85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ.. షాక్‌లో జైలు అధికారులు

Sub Editor
కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్‌ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. సెప్టెంబర్‌లో జైలు అధికారులు ఖైదీలకు...
Slider జాతీయం

బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ

Sub Editor
రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్,...
Slider జాతీయం

లఖీంపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

Sub Editor
జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న లఖీంపూర్ ఖేరిలో రైతులపై హత్యాకాండ కేసును సర్వోన్నత న్యాయం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ లఖీంపూర్...