23.7 C
Hyderabad
May 8, 2024 04: 03 AM

Category : Slider

Slider నెల్లూరు

కావలి పి జి సెంటర్ లో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

Bhavani
కావలి పట్టణం లోని విక్రమ సింహపురి విశ్వవిద్యా లయ కళాశాలలో గురువారం శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచర్యులు మరియు గణిత శాఖ...
Slider చిత్తూరు

తిరుపతిలో జాతీయ పర్యాటక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలి

Bhavani
తిరుపతి ఎంపీ గురుమూర్తి నేడు ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా తిరుపతి ప్రాంతం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయ నగరమని రోజుకు లక్షా అరవై వేల మంది...
Slider మహబూబ్ నగర్

ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రశంస

Bhavani
ఈ కార్యక్రమంలో డి. ఎస్పి శ్రీ ఎన్. సి హెచ్ రంగ స్వామి, కార్యాలయ ఏ. ఓ సతీష్ కుమార్, డిసి ఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్, అలంపూర్...
Slider హైదరాబాద్

అధికారుల నిర్లక్ష్యంతో పోతున్న ప్రాణాలు

Satyam NEWS
అంబర్పేట్ నియోజకవర్గం, గోల్నాక డివిజన్లోని టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో గోల్నాక చౌరస్తాలో ఒక ప్రాణం పోయింది.  ఇప్పుడు నింబోలి అడ్డాలో ఇది రెండోసారి జరగడం ఇద్దరు చిన్నారులు చనిపోవడం దురదృష్టకరం....
Slider కృష్ణ

ఉదారత చాటుకున్న ఏపీ ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం

Bhavani
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం (AP IASOWA) తమ ఉదారత చాటుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వారి సతీమణి పద్మప్రియ అధ్యక్షతన గల ఏపీ ఐఏఎస్ఓడబ్ల్యూఏ ఆధ్వర్యంలో గుణదలలోని...
Slider ముఖ్యంశాలు

ఏపికి ఇవ్వాల్సిన రూ.1702 కోట్లు చెల్లించండి..

Bhavani
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ చెల్లించాల్సిన 1702 కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2017-18 వరకు...
Slider ముఖ్యంశాలు

కేసిఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే ఖమ్మంకు వైభవం

Murali Krishna
టీడీపీ హయాంలోనే ఖమ్మం అభివృద్ది జరిగిందని  చంద్రబాబు చెప్పారని, తెలంగాణలో ఏడు మండలాలు తీసుకుని, సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నది చంద్రబాబేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో...
Slider ఖమ్మం

402 గ్రామపంచాయతీలలో క్రీడా ప్రాంగణాలు

Murali Krishna
జిల్లాలో 481 గ్రామపంచాయతీలలో తెలంగాణకు క్రీడా ప్రాంగణ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 402 గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాలు  ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్  తెలిపారు.  హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే అగ్నిగుండమే

Satyam NEWS
రైతుల నోట్లో మట్టి కొడుతూ.. వారి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే కామారెడ్డి అగ్నిగుండమే అవుతుందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి...
Slider వరంగల్

ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి సాయం

Satyam NEWS
ములుగు జిల్లా కేంద్రంలోని పాల్సాబ్ పల్లి గ్రామానికి చెందిన పోలు వినయ్ కుమార్ గత శనివారం హనుమకొండ నుండి ఆటోలో వస్తుండగా జాకర గ్రామంలోని పత్తి మిల్లుల పత్తి మిల్లుల సమీపంలో జారిపడి మృతి...