31.7 C
Hyderabad
May 2, 2024 09: 04 AM

Category : Slider

Slider ఖమ్మం

త్వరలోనే  తీరనున్న పోడు భూముల సమస్య

Murali Krishna
పోడు భూముల సమస్య పరిష్కారం కై ముఖ్యమంత్రి కేసీఆర్  ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను కేసీఆర్ అందజేశారని,  త్వరలోనే పోడు భూముల సమస్య పూర్తిగా తీరనున్నదని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా...
Slider జాతీయం

మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

Satyam NEWS
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది. రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రలోని జల్గావ్ జమోద్ గ్రామం మీదుగా బుర్హాన్‌పూర్ మీదుగా మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి...
Slider కరీంనగర్

ఫారెస్టు అధికారి హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు....
Slider విజయనగరం

పేద విద్యార్ధుల సమక్షంలో టీడీపీ నేత ఆదితీ గజపతిరాజు బర్త్ డే

Satyam NEWS
కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పూసపాటి అదితి గజపతి రాజు పుట్టినరోజును పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీ కుటుంబసభ్యులు మధ్య...
Slider ప్రత్యేకం

ఆ ముగ్గురికి సీట్లు గల్లంతేనా…..?

Bhavani
ఒక మంత్రి, ఇద్దరు తాజా మాజీ మంత్రులకు సీట్లు గల్లంతేనా అనే చర్చ వైసీపీలో విస్తృతంగా జరుగుతున్నది. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను మార్చింది. ఈ క్రమంలో వైసీపీలో అత్యంత ప్రాధాన్యత...
Slider సినిమా

“రణస్థలి” ట్రైలర్ ఇంద్ర సినిమాను గుర్తుకు తెస్తుంది..

Bhavani
సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై హీరో ధర్మ,హీరోయిన్స్ అమ్ము అభిరామి,చాందిని రావు,నటులు సమ్మెట గాంధీ,బెనర్జీ,దిల్ రమేష్, RRR చంద్రశేఖర్ , మధుమణి,ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్...
Slider జాతీయం

పెరిగిపోతున్న చలి: వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు

Bhavani
సాధారణంగా డిసెంబర్ చివరి వారంలో కనిపించాల్సిన చలి తీవ్రత ఇప్పుడే వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. పర్వతాలపై హిమపాతం కురుస్తున్నది. దీనితో బాటు గాలి...
Slider ముఖ్యంశాలు

కొత్త పార్టీ పెడతాం

Murali Krishna
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందినవారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి...
Slider ప్రత్యేకం

చలి కాలం వ్యాధులకు సంజీవిని హోమియోపతి వైద్యం

Bhavani
భారతదేశంలో చలికాలం సీజనల్ వ్యాధులు సర్వసాధారణం. ఉష్ణోగ్రతలో గణనీయమైన పతనం కారణంగా ప్రజలు శీతాకాలపు వ్యాధుల బారిన పడతారు. ఈ సీజన్ లో వచ్చే వ్యాధుల వెనుక చలి ప్రభావం కారణంగా చెప్పటానికి ఎటువంటి...
Slider సంపాదకీయం

ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వైసీపీ సర్పంచ్ లు

Bhavani
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సైతం దారిమళ్లిస్తున్న వైసీపీ ప్రభుత్వం పై సాక్ష్యాత్తూ అదే పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ లే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయితీ నిధులను వేరే...