పోడు భూముల సమస్య పరిష్కారం కై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను కేసీఆర్ అందజేశారని, త్వరలోనే పోడు భూముల సమస్య పూర్తిగా తీరనున్నదని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉంది. రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రలోని జల్గావ్ జమోద్ గ్రామం మీదుగా బుర్హాన్పూర్ మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి...
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు....
కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పూసపాటి అదితి గజపతి రాజు పుట్టినరోజును పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీ కుటుంబసభ్యులు మధ్య...
ఒక మంత్రి, ఇద్దరు తాజా మాజీ మంత్రులకు సీట్లు గల్లంతేనా అనే చర్చ వైసీపీలో విస్తృతంగా జరుగుతున్నది. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను మార్చింది. ఈ క్రమంలో వైసీపీలో అత్యంత ప్రాధాన్యత...
సాధారణంగా డిసెంబర్ చివరి వారంలో కనిపించాల్సిన చలి తీవ్రత ఇప్పుడే వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. పర్వతాలపై హిమపాతం కురుస్తున్నది. దీనితో బాటు గాలి...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందినవారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి...
భారతదేశంలో చలికాలం సీజనల్ వ్యాధులు సర్వసాధారణం. ఉష్ణోగ్రతలో గణనీయమైన పతనం కారణంగా ప్రజలు శీతాకాలపు వ్యాధుల బారిన పడతారు. ఈ సీజన్ లో వచ్చే వ్యాధుల వెనుక చలి ప్రభావం కారణంగా చెప్పటానికి ఎటువంటి...
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సైతం దారిమళ్లిస్తున్న వైసీపీ ప్రభుత్వం పై సాక్ష్యాత్తూ అదే పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ లే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయితీ నిధులను వేరే...