23.2 C
Hyderabad
May 8, 2024 02: 57 AM

Category : మెదక్

Slider మెదక్

వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Satyam NEWS
వచ్చే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల...
Slider మెదక్

గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలి

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మారెమ్మ టెంపుల్ పరిధిలో పిట్టల వారి గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలని సీపీఎం డిమాండ్ చేసింది. పిట్టల వారి గుడిసెల పైన డీజిల్ పోసి తగలబెట్టిన...
Slider మెదక్

అంధ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలి

Satyam NEWS
కరోనా సెకండ్  వేవ్ దశలో విజృంభిస్తున్న తరుణంలో అంధ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి Visually Challenged Employees Association అధ్యక్షుడు ఎస్ రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్నారు....
Slider మెదక్

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS
హైదరాబాద్ శివారులోని మియాపూర్ కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ సెంటర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు...
Slider మెదక్

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS
కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ మంగళవారం నుండి అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. రాత్రి...
Slider మెదక్

ప్రజల ప్రాణాల కంటే కెసిఆర్ కు ఎన్నికలే ముఖ్యం

Satyam NEWS
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. సిద్దిపేట ఎన్నికల ప్రచారానికి...
Slider మెదక్

వృద్ధ దంపతులు సజీవ దహనం

Satyam NEWS
సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. అర్ధరాత్రి వేళ మంటలు చెలరేగి వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి.. గుడిసెకు అంటుకున్నాయి. అందులో...
Slider మెదక్

ఈ ప్లేస్ ను మీరు ఎప్పుడైనా చూశారా?

Satyam NEWS
ఎక్కడో మ్యాప్ లో చూసి ఉంటారు ఇలాంటి అద్భుత ద్వీపకల్పాన్ని. అయితే ఈ ద్వీపకల్పాన్ని చూసేందుకు వేల కిలోమీటర్లు వెళ్లక్కరలేదు. మన పక్కనే ఉంది.  ‘వాన కురిస్తేనే చెరువు నిండాలి.. చెరువు నిండితేనే పంట...
Slider మెదక్

ఇది ఆర్డినరీ స్కూలు కాదు గురూ… కొంచెం స్పెషల్

Satyam NEWS
తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, గణీతం, సైన్సు, సోషల్‌ సబ్జెక్టుల గురించి పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. కానీ చెత్త సేకరణ, ప్రజారోగ్యం, తడి,పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్‌ నివారణ, చెత్తతో ఇళ్లలోనే...
Slider మెదక్

సంగారెడ్డి జిల్లా పరిషత్తు మరిన్ని అవార్డులు సాధించాలి

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ఇచ్చే దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్‌ పురస్కారానికి  సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్తు ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు....