ఏదైనా ఆపద ఎదురైనప్పుడు డయల్ 100 నకు ఫోన్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైనీ ఐపీఎస్ రోహిత్ రాజు అన్నారు. పోలీసులు ప్రజల తమ రక్షణ కోసమే పాటుపడుతూ...
నిండు జీవితానికి రెండు చుక్కలతో పోలియో రహిత సమాజాన్ని కొనసాగిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మమత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రం వద్ద...
రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండింటిని సమతూకంలో కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలపరచాల్సిన అవసరం ఉందని, ఇందుకు మునిసిపల్ ఎన్నికలు వేదిక కావాలని లోక్ సభ లో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు...
ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్ బండ్ పై సంక్రాంత్రి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్ పై విద్యుత్ కాంతులు నడుమ ప్రారంభ వేడుకలను రాష్ట్ర రవాణా శాఖ...
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పల్లె...
అభివృద్ధి పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నేడు ఆయన రూ 15 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఇల్లందు BT రోడ్ పనులను తనిఖీ...
భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలోని గంగోలు గ్రామంలో రూ.2.83 కోట్లతో నిర్మించిన 45 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
గడువులోగా సీతారామ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, గోదావరి నీళ్లు ఎత్తిపోసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నుండి బాంబే కాలనీ వరకు DMFT నిధులు రూ.3.50 కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్ పి రాజేష్ చంద్ర తెలిపారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం లో crpf 141 బెటాలియన్, పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వీరిద్దరూ...