38.2 C
Hyderabad
April 29, 2024 19: 12 PM

Category : తెలంగాణ

Slider నిజామాబాద్

గుడ్ వర్క్: కరోనా వైరస్ పట్ల అప్రమత్తతకు ప్రచారం

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన జిల్లా స్థాయి అధికారులు కరోనా వైరస్ నిర్మూలన కొరకు ఏర్పాటు చేసిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ...
Slider తెలంగాణ

కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల

Satyam NEWS
కరోనా వైరస్ తెలంగాణలో పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పని చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోషల్...
Slider హైదరాబాద్

వెల్ కం: ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ప్రారంభం

Satyam NEWS
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ను గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు ప్రారంభించారు. శేరిలింగంపల్లి...
Slider రంగారెడ్డి

రేవంత్ అరెస్టుకు నిరసనగా సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా, కీసర మండలం,  ధమ్మాయిగూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు  దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్...
Slider రంగారెడ్డి

మెడికల్ నెగ్లిజెన్స్: వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి

Satyam NEWS
నవమాసాలు బిడ్డను మోసిన ఆ మాతృమూర్తి పండంటి బిడ్డకు జన్మనిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే అది జరగలేదు సరికదా నిండు గర్భిణి నిండు నూరేళ్లూ నిండిపోయాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ తల్లి...
Slider మహబూబ్ నగర్

రెడ్ హాండెడ్: ఏసీబీకి దొరికిన మరో రెవెన్యూ లంచగొండి

Satyam NEWS
నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో ని చెన్నారెడ్డి పల్లి, భూనీడు, దుప్పటి గట్టు గ్రామాలకు వీ ఆర్ వో గా విధులు నిర్వహిస్తున్న అనంత పద్మనాభం ను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్...
Slider తెలంగాణ

బిఏసీ మీటింగ్: ఈ నెల 20 వరకూ అసెంబ్లీ సమావేశాలు

Satyam NEWS
ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేది వరకు జరపాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఏసీ) నిర్ణయించిందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్...
Slider ఆదిలాబాద్

అభివృద్ధికి అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలు జిల్లాలో త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో...
Slider నిజామాబాద్

అక్షరాభ్యాసానికి వెళుతూ ఆసుపత్రి పాలైన పిల్లలు

Satyam NEWS
వారంతా ఒకే అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. పిల్లలను తీసుకుని అక్షరాభ్యాసం చేయించడానికి 5 కుటుంబాలు ఓ మినీ బస్సు మాట్లాడుకుని బయలుదేరారు. బస్సు వెనక టైర్ పేలి బస్సు బోల్తాపడి అందరూ గాయాల పాలయ్యారు....
Slider తెలంగాణ

కోటి ఎకరాలకు సాగునీరు అందించడంలో ప్రగతి

Satyam NEWS
కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సుందరరాజన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు....