42.2 C
Hyderabad
May 3, 2024 16: 55 PM

Category : తెలంగాణ

Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37వ, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందిరా సెంటర్లో ఉన్న ఆమె విగ్రహానికి కాంగ్రెస్...
Slider నల్గొండ

ఆటో కార్మికులకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి

Satyam NEWS
సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి ఒక్కరోజు కార్మికుడు ఆటో తీయకుండా ఉండచ్చేమో గాని పెట్రోల్,డిజిల్ రేట్లు మాత్రం పెంచడం మాత్రం ఒక్క రోజు కూడా ఆగడం లేదని,ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో మునుపెన్నడూ...
Slider మహబూబ్ నగర్

పునీత్ రాజ్ కుమార్ కు “నేనుసైతం” ఘన నివాళి

Satyam NEWS
రంగుల ప్రపంచం సినిమాలో హీరోనే కాదు….నిజ జీవితంలో రీల్ హీరో అసలే కాదు….రియల్ హీరో అనిపించుకొని, కేవలం కన్నడ ప్రజల మనసునే కాదు, యావత్ భారతావని మెచ్చిన అసలు సిసలైన హీరో, సూపర్ స్టార్...
Slider ఆదిలాబాద్

పోడు స‌మ‌స్య‌కు త్వ‌ర‌లోనే శాశ్వత పరిష్కారం

Satyam NEWS
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  తెలిపారు. అర్హులైన ల‌బ్ధిదారుల‌ను గుర్తించి, వారికి జీవ‌నోపాధికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా...
Slider నల్గొండ

యువత ధైర్యంతో ముందడుగు వేస్తే విజయం సొంతమౌతుంది

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం అంకిరెడ్డి ఫౌండేషన్,సై యూత్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళాను స్థానిక శాసనసభ్యుడు శానంపుడి సైదిరెడ్డి ప్రారంభించారు. భారీగా పాల్గొన్న యువతీ, యువకులు,పలు కంపెనీల ప్రతినిధులు...
Slider కరీంనగర్

ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్

Satyam NEWS
హుజూరాబాద్‌ ఉపఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) శశాంక్ గోయల్‌ అన్నారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో 84.5శాతం పోలింగ్‌ నమోదు...
Slider నల్గొండ

రబి వరి పంట వేసుకోవడానికి రైతులకు స్వేచ్ఛనివ్వాలి

Satyam NEWS
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆర్ డి ఓ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో...
Slider హైదరాబాద్

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Satyam NEWS
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. శనివారం ఉప్పల్ డివిజన్ లోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను శనివారం ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి ...
Slider ఖమ్మం

సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన రెండు లైన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు....
Slider వరంగల్

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు

Satyam NEWS
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ...