28.7 C
Hyderabad
May 15, 2024 01: 51 AM

Tag : 10th Exams

Slider ప్రత్యేకం

Hats off: మీలాంటి వారే ఈ సమాజానికి కావాలి టీచర్

Satyam NEWS
కరోనా కారణంగా పాఠశాల కు దూరమైన విద్యార్థులు పరీక్షలు రాయడానికి మానసికంగా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని విడమరచి చెప్పలేని తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఈ విషయాన్ని...
Slider మహబూబ్ నగర్

ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి  నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుండి జిల్లాలో జరగబోయే పదో...
Slider కర్నూలు

ఏపిలో పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్

Satyam NEWS
పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్ కావడంతో ఏపిలో సంచలనం రేగింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి  జిలా పరిషత్ హై స్కూల్  నుంచి ఈ పేపర్ లీక్ అయినట్లు చెబుతున్నారు....
Slider అనంతపురం

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS
10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్...
Slider ప్రత్యేకం

లోకేషా ఎంత పని చేశావు లోకేషా…..?

Satyam NEWS
ఏపిలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం డిమాండ్ చేయడం, ప్రభుత్వం అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏపిలో మాత్రం అలా కాదు….. ప్రతిపక్షం డిమాండ్ చేసింది...
Slider ముఖ్యంశాలు

AP News: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Satyam NEWS
ఏపీ లో  పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. మే 5 నుంచి 23వ...
Slider తెలంగాణ

మే 17 నుంచి టెన్త్ పరీక్షలు?

Sub Editor
మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఒక‌టి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర...
Slider ముఖ్యంశాలు

పరీక్షలు లేకుండానే పదోతరగతి విద్యార్థుల ప్రమోషన్

Satyam NEWS
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో టెన్త్ పరీక్షలు రెండు వారాలు వాయిదా

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 31 న జరగాల్సిన 10...
Slider ఆదిలాబాద్

ఎగ్జామ్ టైమ్: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

Satyam NEWS
మార్చి 19 నుండి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి...