డ్రైనేజీ సమస్యను పరిష్కరించరా అంటూ స్థానిక ప్రజలు ఆవేదన
బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాబ్ నగర్ లో గత పది రోజులుగా మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నది. రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా తవ్వడంతో డ్రైనేజీ పైపులు పగిలిపోయాయి. దాంతో రోడ్లన్నీ మురుగునీటి మయం...