ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి సాగు పై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. విశాఖ లో పరివర్తన కార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని మారు మూల...
మంత్రి బొత్స కుటుంబం లో కార్యక్రమంతో తేదీలో మార్పులు…! విజయనగరంలో ఈ నెల 13న రాష్ట్ర డీజీపీ పర్యటన లో మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 13 విజయనగరం లో మూడు...
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబరు నేరాల నియంత్రణ, దర్యాప్తుకు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబరు ఇంటిలిజెన్సు అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ సహకారంతో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు విజయనగరం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీగా పని చేసిన ఐపీఎస్ అధికారి బి.ప్రసాదరావు గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉన్న ఆయన అర్ధరాత్రి 1 గంటకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాదరావుకు గుండెపోటు రాగానే అంబులెన్సుకు...
ఈ నెల 31 తో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియబోతోంది.ఆ స్థానంలో మాజీ సీఎస్ నీలం సాహానీని నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు కూడ. ఈ...
ఏదైనా నేరం జరిగినప్పుడు సమాచారం అందగానే పోలీసులు అక్కడకు వెళతారు. వారు ప్రాధమిక సమాచారాన్ని సేకరించి నేర తీవ్రతను బట్టి ఆధారాలను సేకరించే నిపుణులను పిలుస్తారు. నిపుణులు ఆధారాలు సేకరించిన తర్వాత నేరానికి సంబంధించిన...
ఎపి డిజిపి గౌతం సవాంగ్ ను కలవాలంటే హిందువులు నుదుటిపై బొట్టును చెరుపుకోవలసి వస్తున్నదన్న శివస్వామి ఆరోపణలపై విచారణ జరపాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్...
చెక్ బౌన్స్ కేసులో అరెస్టు చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు దౌర్జన్యం చేసిన సంఘటన ఒంగోలులో జరిగింది. ఈ సంఘటనపై తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు...
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కు హైకోర్టు నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో మూడు సార్లు డీజీపీ హైకోర్టు లో...
పోలీస్ అంటే ప్రజలకు అండ, పోలీస్ అంటే ప్రజలకు భద్రత, పోలీస్ అంటే ప్రజలకు రక్ష..పోలీస్ స్టేషన్లు ఆ విధంగా ఉండాలని ఏపీ రాష్ట్ర డీజీపీ….అన్ని జిల్లాల ఎస్పీలకు సూచించారు. దీంతో రాష్ట్రంలో అన్ని...