30.7 C
Hyderabad
April 29, 2024 05: 08 AM

Tag : Andhra Pradesh

Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

హమ్మ పచ్చ తమ్ముళ్లూ ఇంతకు తెగిస్తారా?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో అడుగడుగునా తిష్టవేసుకుని ఉన్న చంద్రబాబునాయుడి మనుషులు వై ఎస్ జగన్ పాలనకు అడ్డుపడుతూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఏ ఏ శాఖలో...
Slider ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ విలీన ప్రక్రియకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

Satyam NEWS
ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. ఈ వర్కింగ్ గ్రూప్ లో ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులు ఉంటారు. మొత్తం...
Slider క్రీడలు ముఖ్యంశాలు

బంగారు పతకాల బాడీబిల్డర్ భవిష్యత్తు ఏమిటి?

Satyam NEWS
హై ప్రోటీన్ డైట్… ఏసీ రూంలో వర్కవుట్లు… ఇంటర్నేషనల్ ట్రైనర్స్.. ఇవేవీ లేవు అయినా బాడీ బిల్డింగ్ లో బంగారు పతకాలు సాధిస్తున్న ఘనుడు అతడు. ఇప్పటి వరకు పదిసార్లు మిస్టర్ ఆంధ్రా టైటిల్...
Slider ఆంధ్రప్రదేశ్

మా అబ్బాయికి నా బస్సులే కనిపిస్తున్నాయి

Satyam NEWS
ప్రయివేటు ట్రావెల్స్ అన్న తర్వాత చిన్న చిన్న లోపాలు ఉంటాయని వాటిని బూతద్దంలో చూపించి బస్సులు సీజ్ చేస్తున్నారని మాజీ ఎంపి సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా...
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS
బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవ శం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం...
Slider ఆంధ్రప్రదేశ్

బయటపడ్డ రాయల్ వశిష్ఠ బోటు అవశేషాలు

Satyam NEWS
కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన  రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గోదావరి నదిలో వరద సమయంలో విహార యాత్రకు వెళ్లిన రాయల్...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

సత్యం న్యూస్ ముందే చెప్పింది : నవంబరు 1న అవతరణ దినోత్సవం

Satyam NEWS
నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదించారని ఆగస్టు 27వ తేదీన సత్యం న్యూస్ పోస్టు చేసింది. ముఖ్యమంత్రి...
Slider ఆంధ్రప్రదేశ్

బీజేపీ లో చేరిన మరో తెలుగుదేశం గూటి పక్షి

Satyam NEWS
ఇంతకాలం తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది నారాయణరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో...
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

డెంగ్యూ తో మహిళా న్యాయమూర్తి మృతి

Satyam NEWS
డెంగ్యూ జ‍్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం...
Slider ఆంధ్రప్రదేశ్

ఆందోళనకరంగా శాంతిభద్రతల పరిస్థితి ఉంది

Satyam NEWS
విజయవాడలో ఫిటీజీ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా 10 వ తరగతి విద్యార్థులు కు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకుంటున్న  AP 24X7 మహిళా జర్నలిస్టుల పై దాడి చేసిన...