టిటిడి ఉద్యోగుల జాతీయ సమగ్రతా ప్రతిజ్ఞ
విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా తిరుమలలో గురువారం టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు “సమగ్రత – ఒక జీవన...