42.2 C
Hyderabad
May 3, 2024 18: 20 PM

Tag : AP Police

Slider ముఖ్యంశాలు

సెలవులో ఏపీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి

Satyam NEWS
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి సెలవులో వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనులపై విదేశీ పర్యటనకు వెళ్లినందున ఈ నెల 18 నుంచి జూన్ 3 వరకూ 16 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత సెల...
Slider ముఖ్యంశాలు

ఎన్నికల సందర్భం…ఏపీలో భారీ గా ఏఎస్పీల బదిలీలు…!

Satyam NEWS
ఏపీలో…. పొరుగు రాష్ట్రం తెలంగాణ లో మాదిరిగా.. ముందస్తు ఎన్నికల కు జగన్ ప్రభుత్వం వెళ్లనుందా..? ప్రస్తుతం రాష్ట్రంలో.. ఏకంగా 37 మంది ఏఎస్పీ లను బదిలీ చేయడంతో… ఆ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కొద్ది...
Slider కర్నూలు

బీజేపీ కార్యకర్తల్ని పోలీసు కాళ్లతో తొక్కించిన వైసీపీ అరాచకత్వం

Satyam NEWS
అధికార మదంతో బీజేపీ కార్యకర్తల్ని పోలీసు బూటు కాళ్లతో తొక్కించిన వైసీపీ అథ:పాతాళానికి పడిపోవడం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నెల్లూరులో పోలీసులు చేసిన బాధ్యతారహిత సంఘటనపై ఆయన...
Slider ప్రత్యేకం

ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు ఎందుకు?

Satyam NEWS
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను...
Slider ప్రత్యేకం

ఇంటెలిజెన్స్ చీఫ్ గా పి వి సునీల్ కుమార్?

Satyam NEWS
మూడు సంవత్సరాల పాటు సీబీసీఐడి చీఫ్ గా ఒక వెలుగు వెలిగిన ఐపిఎస్ అధికారి పి వి సునీల్ కుమార్ ను త్వరలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించబోతున్నట్లు తెలిసింది. జగన్ ముఖ్యమంత్రి అయిన...
Slider ప్రత్యేకం

గంజాయి పంటపై ఏపి పోలీసుల ఉక్కుపాదం

Bhavani
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలతో సత్పలితాలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కు ఇస్తున్న సహకారం, పోలీస్ సిబ్బంది...
Slider గుంటూరు

హత్యకేసు నిందితుడికి స్వాగత సత్కారాలా ?

Satyam NEWS
హత్య కేసులో నిందితుడైన అనంత బాబు స్వాగతానికి పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారు? అమరావతి మహిళల పొంగళ్ళకు రాని పోలీస్ అనుమతి అనంతబాబు స్వాగతానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలతో ఆంధ్రప్రదేశ్ డిజిపి కసిరెడ్డి...
Slider ప్రత్యేకం

స్కూలు పిల్లలకు గంజాయి పై చంద్రబాబు ఆందోళన

Satyam NEWS
13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సమాజం మొత్తం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని...
Slider చిత్తూరు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS
తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా  ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు సంవత్సరాల అనంతరం తిరుమల...
Slider ప్రత్యేకం

దేశంలోనే మొదటి స్థానంలో ఏపి పోలీస్

Satyam NEWS
పోలీస్, రక్షణ విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు దేశంలోనే మొదటి స్థానం లభించింది. వరుసగా 2020,2021లో జాతీయ స్థాయిలో సత్తాచాటి మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. స్కోచ్ జాతీయ సంస్థ...