మూడు రాజధానులకు మద్దతుగానే ఈ మునిసిపల్ తీర్పు
మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోందని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నం మద్దెలపాలెంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో...