27.7 C
Hyderabad
May 12, 2024 06: 33 AM

Tag : Chandrababu Naidu

Slider సంపాదకీయం

పరిస్థితి మారుతున్నది….గమనించండి పాలకులూ

Satyam NEWS
జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడే తరుణంలో రాష్ట్రం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో ఒక వ్యక్తి అతి ఉత్సాహం మొత్తం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ...
Slider ప్రత్యేకం

బాబు తో రాయచోటి టీడీపీ నేత రాంప్రసాద్ రెడ్డి భేటీ

Satyam NEWS
కడప జిల్లా రాయచోటి వైసిపి నేత, మాజీ పిసిసి సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విజయవాడలోని ఆయన నివాసంలో కలిసిన రాంప్రసాద్ రెడ్డి త్వరలో...
Slider ప్రకాశం

చంద్రబాబును కలిసిన ఆమంచి కృష్ణ మోహన్ ?

Satyam NEWS
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ వారం రోజుల క్రితం హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడిని కలిశారు. 2024 సాధారణ ఎన్నికల లో ఈ విషయమై...
Slider ప్రత్యేకం

సబ్బం హరికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు యత్నం

Satyam NEWS
ఆరోగ్య పరిస్థితి అతి క్లిష్టంగా మారిన మాజీ ఎంపి సబ్బం హరికి మరింత ప్రత్యేక వైద్యం అందించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సోకటంతో సబ్బం హరి గత వారం...
Slider ముఖ్యంశాలు

సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్ర ఇది

Satyam NEWS
సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే దూళిపాళ్ల నరేంద్రను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం...
Slider సంపాదకీయం

ఆంధ్రాపోలీసులు… తెలంగాణ పోలీసులు…ఒక డిఫరెన్స్

Satyam NEWS
ఆంధ్రాకు చెందిన వై ఎస్ షర్మిల తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రాలో రెండేళ్ల కిందటి వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు...
Slider ప్రత్యేకం

పింక్ డైమండ్ పై తొలిసారి వ్యాఖ్యానించిన చంద్రబాబు

Satyam NEWS
పింక్ డైమండ్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తొలి సారిగా స్పందించారు. పింక్ డైమండ్ పోయిందని అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు...
Slider చిత్తూరు

శ్రీవారిని సందర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Satyam NEWS
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు చంద్రబాబు కు స్వాగతం  పలికి దర్శన ఏర్పాటు చేశారు....
Slider ప్రత్యేకం

అప్పులే అప్పులు : రివర్స్‌గేర్‌లో రాష్ట్రాభివృద్ధి

Satyam NEWS
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 20 నెలల్లో రూ.1.70లక్షల కోట్ల అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం మాని ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారని ఆయన...
Slider అనంతపురం

వాలంటీర్ల వ్యవస్థ అంటే పెత్తందారీ వ్యవస్థ మాత్రమే

Satyam NEWS
రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వాలంటీర్ లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో...