అఖిల భారత మిడ్డే మిల్స్ వర్కర్స్ ఫెడరేషన్ 2వ జాతీయ మహాసభ లను జయప్రదం చేయాలని సి ఐ టి యు కామారెడ్డి జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన...
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లు కార్మికవర్గాన్ని కట్టు బానిసలను చేయడమే అవుతుందని కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలమాల విఠల్ రావు డిమాండ్ చేశారు....
మార్చి న 28 విశాఖబంద్ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 28 జరుగుతున్న విశాఖబంద్ విశాఖ ప్రజలు పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని సిఐటియు...
మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్స్ రాష్ట్ర కార్యదర్శి వంగూర్ రాములు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ...
రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశం లో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ ఆధ్వర్యంలో శుక్రవారం జుక్కల్ ప్రాథమిక ఆరోగ్య...
కార్మిక వర్గంపై బిజెపి ప్రభుత్వం దాడికి పూనుకుందని, ఈ దాడిని ఎదుర్కోవడానికి నవంబర్ 26న, దేశవ్యాప్తంగా జరిగే కార్మిక గర్జనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిఘటించాలని రాష్ట్ర సి ఐ టి...
శ్రమ దోపిడీని తీవ్రతరం చేసే సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రపంచీకరణ,విధానాల కి వ్యతిరేకంగా సీఐటీయూ స్వర్ణో ఉత్సవాల స్ఫూర్తితో పోరాటాలకు సమాయత్తం కావాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు శీతల రోషపతి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
అమరావతి గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం నాడు రాజధానిలోని ఎర్రబాలెం గ్రామంలో భౌతిక దూరం పాటిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం...
ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభమైంది. సెటిల్మెంట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 166 మంది ఉద్యోగులను ఇటీవల ముత్తూట్ ఫైనాన్స్ తొలగించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందట కేరళ...