29.7 C
Hyderabad
April 29, 2024 10: 22 AM

Tag : CITU

Slider నిజామాబాద్

మిడ్డే మీల్ వర్కర్ల సభలు జయప్రదం చేయాలి

Bhavani
అఖిల భారత మిడ్డే మిల్స్ వర్కర్స్ ఫెడరేషన్ 2వ జాతీయ మహాసభ లను జయప్రదం చేయాలని సి ఐ టి యు కామారెడ్డి జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన...
Slider ఖమ్మం

లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

Murali Krishna
 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లు కార్మికవర్గాన్ని కట్టు బానిసలను చేయడమే అవుతుందని కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలమాల విఠల్ రావు డిమాండ్ చేశారు....
Slider విశాఖపట్నం

మార్చి న 28 విశాఖబంద్‌

Sub Editor 2
మార్చి న 28 విశాఖబంద్‌ కేంద్ర  ప్ర‌భుత్వం  స్టీల్ ప్లాంట్, ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లను అమ్మ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ మార్చి 28 జరుగుతున్న విశాఖ‌బంద్ విశాఖ ప్ర‌జ‌లు పాల్గొని మోడీ ప్ర‌భుత్వానికి త‌గిన బుద్ది చెప్పాల‌ని సిఐటియు...
Slider ప్రత్యేకం

మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS
మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంటాక్ట్ ఎంప్లాయిస్  అండ్ వర్కర్ యూనియన్స్ రాష్ట్ర కార్యదర్శి  వంగూర్ రాములు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ...
Slider నిజామాబాద్

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశం లో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ ఆధ్వర్యంలో శుక్రవారం జుక్కల్ ప్రాథమిక ఆరోగ్య...
Slider నల్గొండ

కార్మికులపై దాడిని తిప్పికొడదాం

Sub Editor
కార్మిక వర్గంపై బిజెపి ప్రభుత్వం దాడికి పూనుకుందని, ఈ దాడిని ఎదుర్కోవడానికి నవంబర్ 26న, దేశవ్యాప్తంగా జరిగే కార్మిక గర్జనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిఘటించాలని రాష్ట్ర సి ఐ టి...
Slider నల్గొండ

శ్రమ దోపిడిపై ఐక్య ప్రతిఘటనకు సిద్ధం కావాలి

Satyam NEWS
శ్రమ దోపిడీని తీవ్రతరం చేసే సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రపంచీకరణ,విధానాల కి వ్యతిరేకంగా సీఐటీయూ స్వర్ణో ఉత్సవాల స్ఫూర్తితో పోరాటాలకు సమాయత్తం కావాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు శీతల రోషపతి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
Slider ఆంధ్రప్రదేశ్

యాజిటేషన్: పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా?

Satyam NEWS
అమరావతి గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం నాడు రాజధానిలోని ఎర్రబాలెం గ్రామంలో భౌతిక దూరం పాటిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం...
Slider జాతీయం

ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభం

Satyam NEWS
ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభమైంది. సెటిల్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 166 మంది ఉద్యోగులను ఇటీవల ముత్తూట్ ఫైనాన్స్ తొలగించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందట కేరళ...