వేద పాఠశాలలో రెపరెప లాడిన మువ్వన్నెల జాతీయ జెండా
75వ స్వాతంత్ర్యం దినోత్సవ సందర్భంగా వేద,స్మార్త విద్యార్థులు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి పరమ పవిత్ర శ్రీ లక్ష్మీనృసింహ వేద,స్మార్త పాఠశాలలో భారత...