రామోజీరావు దర్శకత్వంలో ఈ టీవీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఏబిఎన్, బిఆర్ నాయుడు నిర్వహించే టీవీ 5 ఛానెళ్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని దళిత వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు శాయశక్తులా...
అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు తమకు శ్రీవారి పట్ల భక్తి ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు వారిలో ఇతర మతాల వారిని గుర్తించేది ఎలా...
నోటికి ఏది వస్తే అది మాట్లాడే మంత్రి కొడాలి నానికి బెల్టు పడ్డట్టే కనిపిస్తున్నది. ఎవరినైనా ఏకవచనంలో మాట్లాడే కొడాలి నాని మరీ పరమ నీచమైన విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్రమోడీని, ఉత్తర...
కడప జిల్లా రాజంపేటలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కార్గ్ కి వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బిజెపి రాజంపేట అసెంబ్లీ...
మత విశ్వాసాలు, ఆచార,సంప్రదాయాల్లో రాజకీయ నేతలు కలగజేసుకుంటే,వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని సమాజంలోని అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు, సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించడం, మాట్లాడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు....
మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగానే హిందువులను రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ లో బిజెపి నాయకులు భారీ...
రాష్ట్ర మంత్రి కొడాలి నాని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాగిన మత్తులో వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయమని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. కొడాలి నాని మాటలు హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా...
తిరుమల డిక్లరేషన్ పైనా, దేవుళ్లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపి మంత్రి కొడాలి నాని తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో ప్రధాని నరేంద్ర...
తిరుమలలో డిక్లరేషన్ విధానాన్ని ఎత్తేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పునరుద్ఘాటించారు. హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొన్న మంత్రి కొడాలి నాని...
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉన్న అన్నీ మతాల మధ్య మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చిచ్చుపెట్టేలా ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు....