కేంద్ర ప్రభుత్వ విధానాలపై శానంపూడి సైదిరెడ్డి మండిపాటు
ఎరువుల ధరలు యథాతథ స్థితిని కొనసాగించాలని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోమారు రుజువైందని అన్నారు. రైతులపై, వ్యవసాయంపై ముప్పేట దాడి చేస్తూ...