40.2 C
Hyderabad
April 26, 2024 12: 12 PM

Tag : Prime Minister Narendra Modi

Slider ప్రపంచం

పటిష్టమైన విదేశాంగ విధానంతో భారత్ ముందుకు….

Satyam NEWS
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘ఇండియా అండ్ ఇండియా ఫస్ట్’ అనేది ఆయన చర్యలలో స్పష్టంగా కనిపిస్తుంది. అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వ...
Slider జాతీయం

Himachal Pradesh: 62 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ

Satyam NEWS
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 62 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సిరాజ్ నుంచి, అనిల్ శర్మ మండి నుంచి పోటీ చేయనున్నారు. సత్పాల్...
Slider ప్రపంచం

Operation Ganga: ప్రధాని మోదీ చొరవతో విద్యార్ధుల ప్రాణాలు సురక్షితం

Satyam NEWS
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయిన రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల గురించి ఎంత తల్లడిల్లిపోయారో వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్. ఉక్రెయిన్, రష్యా...
Slider ప్రత్యేకం

Diwali Gift: రైతులకు కిసాన్ యోజన డబ్బు విడుదల

Satyam NEWS
సోమవారం ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 12వ విడత 16...
Slider ఆధ్యాత్మికం

ఉజ్జయిని మహాకాల్ ఆలయం వరకూ రోప్ వే

Satyam NEWS
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాకాల్ ఆలయ భక్తులకు మరో కానుక లభించనుంది. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి మహాకాల్ దేవాలయం వరకు రోప్‌వే నిర్మించేందుకు ఆమోదం లభించింది. రూ.209 కోట్లతో ఈ రెండు కి.మీ...
Slider జాతీయం

ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?

Satyam NEWS
భారతదేశంలో 2024 కల్లా 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పం. ఈ అంశాన్ని ఆయన పదే పదే స్ఫుటంగా ప్రకటిస్తూ ఉంటారు. 2024సార్వత్రిక ఎన్నికల సమయం కూడా. వర్తమానంలోనూ,భవిష్యత్తులోనూ  భారతదేశ...
Slider ఆధ్యాత్మికం

ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్‌ ప్రారంభం

Satyam NEWS
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాబా మహాకాల్ ప్రాంగణంలో నిర్మించిన శ్రీ మహాకాల్ లోక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహకాల్ కు పూజలు చేశారు. అనంతరం భారీ...
Slider జాతీయం

గుజరాత్ ఎన్నికల స్పెషల్: రూ.1300 కోట్లతో మెడికల్ ఇన్ ఫ్రా

Satyam NEWS
అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌లో సుమారు రూ. 1300 కోట్లతో వివిధ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గుజరాత్ ఆరోగ్య సదుపాయాలను పెద్ద...
Slider ప్రపంచం

జీ-ట్వంటీలో మనమేంటి?

Satyam NEWS
గ్రూప్ 20గా పేరున్న ఇందులో మనం కూడా సభ్యులుగా ఉన్నాం. అంతర్జాతీయ వేదికలపై ఇందులోని సభ్య దేశాలకు పేరు, ప్రతిష్ఠ ఉన్నాయి. జీ -2 నుంచి జీ-20 వరకూ అనేక పేర్లతో గ్రూపులు ఉన్నాయి....
Slider జాతీయం

30 days: వివాదాలకు తలవంచని ‘‘భారత్ జోడో’’ యాత్ర

Satyam NEWS
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు ఒక నెల పూర్తయింది. ప్రస్తుతం, ఈ యాత్ర కర్ణాటకలోని మాండ్యలో ఉంది. ఇందులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ...