పటిష్టమైన విదేశాంగ విధానంతో భారత్ ముందుకు….
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘ఇండియా అండ్ ఇండియా ఫస్ట్’ అనేది ఆయన చర్యలలో స్పష్టంగా కనిపిస్తుంది. అహ్మదాబాద్లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వ...