Tag : Telangana CM KCR

Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్, బిజెపిలు కేసీఆర్ జేబు సంస్థలు: షర్మిల

Satyam NEWS
తెలంగాణ లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై ఎస్ షర్మిల ఆరోపించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి...
Slider ప్రత్యేకం

నీటి వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కృష్ణాజలాల పంపిణీ విషయంలో, ఈ జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టులు అక్రమమంటూ రెండు రాష్ట్రాలు రచ్చకెక్కాయి. రెండు రాష్ట్రాలు...
Slider ప్రత్యేకం

అప్పుచేసి పప్పుకూడు: రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితీ అంతే

Satyam NEWS
అప్పు…. అప్పు… అప్పు… రాష్ట్రాలన్నీ అప్పుల వేటలో నిమగ్నమై ఉన్నాయి. అత్యధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కోసం వెళుతుండగా, సంక్షేమం పేరుతో ఉన్న నిధులను తాయిలాల్లా పంచిపెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పుల...
Slider ప్రత్యేకం

తెలంగాణ లో ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్

Satyam NEWS
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో,  ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు...
Slider ఖమ్మం

గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల 369 కోట్లు విడుదల: మంత్రి పువ్వాడ

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు దేశానికే ఆదర్శంగా తయారవుతున్నాయని, పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో విలసిల్లుతూ, స్వయం సమృద్ధి ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు....
Slider ప్రత్యేకం

శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రశ్నే లేదు

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి...
Slider కరీంనగర్

వేములవాడ నియోజకవర్గo పైన ముఖ్యమంత్రి సీతకన్ను

Satyam NEWS
స్థానిక ఎమ్మెల్యే కనపడటం లేదని, బాధలు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇవ్వడం లేదని పీసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం లో...
Slider ప్రత్యేకం

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో బానిసత్వం చేయిస్తున్నారు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో బానిసత్వం చేయించుకుంటున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు....
Slider ప్రత్యేకం

ఆంధ్రా సమాజానికి అన్యాయం చేస్తున్న తెలంగాణ దొర

Satyam NEWS
ఆంధ్రా రైతులపై కడుపు మంటతో కృష్ణానదీ జలాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సముద్రం పాలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పులిచింతలలో...
Slider హైదరాబాద్

పూలే విగ్రహం ఏర్పాటు కోసం 3న హైదరాబాద్ లో దీక్ష

Satyam NEWS
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నెక్లేస్  రోడ్ లో  మాజీ ప్రధాని పి వి నర్సింహా రావు 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని  ఏర్పాటు చేశారని, దీన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ...