28.7 C
Hyderabad
April 27, 2024 06: 20 AM

Tag : Telangana CM KCR

Slider నిజామాబాద్

బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి రూ.772 కోట్లు మంజూరు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గానికి కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం రూ.772 కోట్లు నిధులు మంజూరు చేశారని రాష్ట్ర...
Slider ముఖ్యంశాలు

దేవాదాయ శాఖ ఈవోల సంఘం అధ్యక్షుడుగా పురంధర్

Satyam NEWS
దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్. పురంధర్ కుమార్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల రాష్ట్ర అర్చక ఉధ్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ డివీఆర్ శర్మ, ప్రధాన కార్యదర్శి...
Slider హైదరాబాద్

హుజూరాబాద్ కోసమే కేసీఆర్ దళిత స్కీమ్

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు దళిత బంధు అంటూ కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారని, ఇది దళితులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు...
Slider ప్రత్యేకం

ప్రభుత్వ పెద్దలతో విభేదాలే ప్రవీణ్ కుమార్ రాజీనామాకు కారణం?

Satyam NEWS
అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది  ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి సుమారుగా  9 సంవత్సరాలుగా గురుకుల పాఠశాలల...
Slider ప్రత్యేకం

రైతుల‌పై కేసీఆర్ క‌ప‌ట ప్రేమ‌: సీఎంకు కోమటిరెడ్డి బ‌హిరంగ లేఖ‌

Satyam NEWS
రైతుల‌పై క‌ప‌ట ప్రేమ చూప‌డం మానుకోవాల‌ని సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హిత‌వు ప‌లికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వ‌రి ధాన్యం బ‌కాయిలు ఇంకా రూ. 600 కోట్లు...
Slider వరంగల్

దళితబంధు కేసీఆర్ కు ములుగులో పాలాభిషేకం

Satyam NEWS
తెలంగాణ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ములుగులో పాలాభిషేకం నిర్వహించారు. ఈరోజు ములుగు అంబేడ్కర్ జంక్షన్లో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ జగదీష్ అధ్యక్షత వహించారు. తెలంగాణ దళిత...
Slider ముఖ్యంశాలు

కోకాపేట భూముల అమ్మకం లో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత?

Satyam NEWS
హైదరాబాద్ శివారులోని కోకా పేట భూముల బండారం బయట పెడతారనే భయంతోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం  అక్రమ హౌస్ అరెస్ట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి,...
Slider ప్రత్యేకం

హుజూరాబాద్ నుంచి దళిత సాధికార పథకం ప్రారంభం

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొదటగా,  పైలట్ ప్రాజెక్టు కింద  ఒక నియోజక...
Slider కరీంనగర్

పాపం కౌశిక్ రెడ్డి: హామీ ఇచ్చిందెవరు? నట్టేట ముంచిందెవరు?

Satyam NEWS
నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉండి అమాంతం ఎగిరి గంతేయాలనుకున్న కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితం ఒక్క సారిగా మఠాష్ అయింది. హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారైందని...
Slider ముఖ్యంశాలు

నీటి బోర్డులపై కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ స్వాగతించాలి

Satyam NEWS
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నిర్ణయం పట్ల బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో నీటి దొంగలు ఎవరో తేలిపోతుందని...