టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలతో ఆడిట్ కి సిద్ధమా?
వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలపై నిఘా పెడుతోందని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, అది నేడు నిజమైందని టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేతలపైనే కాదు, చివరకు సొంత...