దేశ వ్యాప్తంగా ఈ నెల 27 భారత్ బంద్ కు కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన నేపద్యంలో వామపక్ష పార్టీలు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలియ చేసారు. అందులో బాగంగా సీపీఎం కూడా తన...
ఆన్ లైన్ న్యూస్ సర్వీస్ సత్యం న్యూస్.నెట్ శర వేగంగా దూసుకెళుతోంది. తాజా వార్తాలతో పాటు విశ్లేణాత్మక కథనాలను ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తున్న సత్యం న్యూస్. నెట్ కు విశేష స్పందన వస్తోంది. ఇటీవలే...
అయనో అధికారి పార్టీ ఎమ్మెల్యే..అంతేనా… పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కూడా. అదీకాకుండా వైఎస్ఆర్సీపీలో కీలక నేత. తనతో పాటు జిల్లాలోని దాదాపు అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మంత్రి బొత్స సత్యనారాయణకు సమానంగా...
వినాయక చవితి హిందువుల తొలి పండగని…అలాంటి హిందువుల పండగకు కరోనా పేరు తో అవరోధాలు పెట్టడం సరైన చర్య కాదన్నారు ..కేంద్ర మాజీ మంత్రి ,టీడీపీ పోలిట్ బ్యూరో నేత అశోక్ గజపతిరాజు. వినాయక...
రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవల పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని వ్యవసాయ కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ఎల్.కోట, ఎస్.కోట, వేపాడ మండలాల్లో పలు ఆర్..బి.కే...
కళలకు కాణిచి, విద్యలనగరమైన విజయనగరం జిల్లా ఆ పేరును మరోసారి ఖరారు చేసుకుంది. జిల్లాకు చెందిన 7వ తరగతి విద్యార్ధి బొబ్బిలి రమేష్ జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి...
ప్రతీ ఒక్కరు మట్టి గణపతిలనే వాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని జనసేన పార్టీ కోరింది. ఈ మేరకు జనసేన పార్టీ చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్వని స్థానిక 33వ డివిజన్,బాలాజీ నగర్,...
వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని సంరక్షించాలి అనే ఉద్దేశ్యంతో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ స్థానిక డాక్టర్ పి వి జి రాజు రోటరీ హెల్త్ సెంటర్ నందు పర్యావరణ రహిత మట్టి గణేష్...
రైతులకు మరిన్ని సేవలు అందించి వ్యవసాయాన్ని పండగలా చేయడమే సీఎం జగన్ ఆశయమని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని ప్రారంభించి వ్యవసాయ...
వినాయక చవితి పండగ ను బహిరంగంగా జరుపుకోవడం నిషేధమంటూ జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ విజయనగరం...