వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు వచ్చే నెలలో 1వ తేదీన మొదలు పెట్టిన తదుపరి 2 గం లోగా పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో...
స్థానిక సంస్థల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ను ఆయన కలిశారు. ముఖేష్ అంబానీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఏమా పిచ్చి ప్రశ్న. తల తిరుగుతున్నదా? 151 సీట్లతో గెలిచి తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేసి ముఖ్యమంత్రి అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అవమానిస్తారా? ఆంధ్రప్రదేశ్...
ఇది వరకు రోజులు కాదు సోదరా, ఇప్పుడు పోలీసుల కళ్లు మొత్తం సోషల్ మీడియాపైనే ఉన్నాయి. గమనించుకోండి. మీ మీ అభిప్రాయాలను మనసులో దాచుకోండి. బయటకు చెబితే మీ పై పోలీసు కేసు గ్యారెంటీ....
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న వసతి దీవెన కొత్త స్కీమ్ కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గతంలో తాము డైట్ ఛార్జీల కింద నెలకు 1400 రూపాయలు...
బద్వేలు నియోజకవర్గ స్థాయి లో బద్వేలులో సాయి భరత్ కళ్యాణ మండపం లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ అధ్యక్షతన జరిగిన “జగనన్న వసతి దీవెన” ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య...
జగనన్న విద్యా వసతి దీవెన కార్యక్రమం గుంటూరులో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్నిగుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ITI...
అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వై ఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అందులో కీలక అంశాలు ప్రస్తావించింది. పదవి,...
కడప జిల్లా సుండుపల్లి మండలం లోని తిమ్మసముద్రం పంచాయతీలోని ఉర్దూ హై స్కూల్ ను రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి తనిఖీ చేశారు....