40.2 C
Hyderabad
April 28, 2024 15: 43 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider విశాఖపట్నం

విశాఖపట్నం కలెక్టర్ కు సిఎం జగన్ ప్రశంస

Satyam NEWS
వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు వచ్చే నెలలో 1వ తేదీన  మొదలు పెట్టిన తదుపరి  2 గం లోగా పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో...
Slider ప్రత్యేకం

హై టెన్షన్: స్థానిక సంస్థల నిధులు రాకపోతే ఎలా?

Satyam NEWS
స్థానిక సంస్థల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం...
Slider ప్రత్యేకం

సీఎం జగన్‌‌తో ముఖేష్ అంబానీ భేటీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను ఆయన కలిశారు. ముఖేష్ అంబానీ...
Slider ప్రత్యేకం

జీవో ట్రిక్స్: బాసూ మీ ఆదేశాలు సూపర్ బాసూ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఏమా పిచ్చి ప్రశ్న. తల తిరుగుతున్నదా? 151 సీట్లతో గెలిచి తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేసి ముఖ్యమంత్రి అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అవమానిస్తారా? ఆంధ్రప్రదేశ్...
Slider ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు పెట్టిన కడప వ్యక్తి

Satyam NEWS
ఇది వరకు రోజులు కాదు సోదరా, ఇప్పుడు పోలీసుల కళ్లు మొత్తం సోషల్ మీడియాపైనే ఉన్నాయి. గమనించుకోండి. మీ మీ అభిప్రాయాలను మనసులో దాచుకోండి. బయటకు చెబితే మీ పై పోలీసు కేసు గ్యారెంటీ....
Slider ఆంధ్రప్రదేశ్

మేం పెట్టిన స్కీమ్ కు పేరు మార్చి చెబుతున్నారు

Satyam NEWS
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న వసతి దీవెన కొత్త స్కీమ్ కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గతంలో తాము డైట్ ఛార్జీల కింద నెలకు 1400 రూపాయలు...
Slider కడప

కడప జిల్లా బద్వేలు లో జగనన్న వసతి దీవెన

Satyam NEWS
బద్వేలు నియోజకవర్గ స్థాయి లో బద్వేలులో సాయి భరత్ కళ్యాణ మండపం లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ అధ్యక్షతన  జరిగిన “జగనన్న వసతి దీవెన” ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య...
Slider గుంటూరు

న్యూ స్కీమ్: జగనన్న విద్యా వసతి కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS
జగనన్న విద్యా వసతి దీవెన కార్యక్రమం గుంటూరులో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్నిగుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ITI...
Slider ఆంధ్రప్రదేశ్

బెయిల్ నిబంధనలను జగన్ అతిక్రమిస్తున్నారు

Satyam NEWS
అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వై ఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అందులో కీలక అంశాలు ప్రస్తావించింది. పదవి,...
Slider కడప

జగనన్న గోరుముద్ద రుచి చూసిన మేడా

Satyam NEWS
కడప జిల్లా సుండుపల్లి మండలం లోని  తిమ్మసముద్రం పంచాయతీలోని ఉర్దూ హై స్కూల్ ను రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు  మేడా వెంకట మల్లికార్జున రెడ్డి తనిఖీ చేశారు....