32.2 C
Hyderabad
May 12, 2024 22: 31 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider ఆంధ్రప్రదేశ్

బాబూ జగ్జీవన్‌రామ్ కు ఏపీ సిఎం జగన్ ఘన నివాళి

Satyam NEWS
బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళి అర్పించారు. తాడేప‌ల్లిలోని నివాసంలో బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం...
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ ఏమన్నారంటే

Satyam NEWS
రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులుగా వేరుగా ఉంటూ, మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడాల్సిన సమయమిది. భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, ఢిల్లీలో జరిగిన...
Slider కడప

సిఎం జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడిన మేనమామ

Satyam NEWS
కరోనా పై ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీఎం మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లడారు. ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన సభలో పాల్గొన్న వారి వల్లే ఏపీలో కరనో...
Slider గుంటూరు

జగన్ గారూ మొహమాటం వద్దు ఆర్ టీ జీ ఎస్ వినియోగించుకోండి

Satyam NEWS
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ఐదేళ్లలో సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రియల్ టైమ్ గవర్నెన్స్ ను ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి...
Slider కడప

అకాల వర్షంతో చేతికి అందివచ్చిన పంట నీటిపాలు

Satyam NEWS
అకాల వర్షాలు, గాలులకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన రాజంపేట మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి నేడు పరిశీలించారు. రాజంపేట నియోజకవర్గం లో అకాల వర్గాలకు,గాలులకు దెబ్బతిన్న పంటలను రెవెన్యూ  అగ్రికల్చర్,...
Slider సంపాదకీయం

కాంట్రవర్సీ: నేలవిడిచి సాముచేస్తున్న వైసీపీ నేతలు

Satyam NEWS
ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్ నుంచి రాష్ట్ర మంత్రులు కింది స్థాయి నాయకుల వరకూ తనను హెచ్చరిస్తూ, బెదిరిస్తూ తనపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నందున తనకు రక్షణ లేదని కేంద్ర హోం శాఖ కు రాష్ట్ర...
Slider ఆంధ్రప్రదేశ్

జనతా కర్ఫ్యూకు సీఎం జగన్ సంఘీభావం

Satyam NEWS
కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 22, ఆదివారం రోజున...
Slider ముఖ్యంశాలు

కరోనా ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థల మూసివేత

Satyam NEWS
కరోనా వైరస్ అనేది నిరంతరం ఉండే సమస్య. దాని కోసం ఎన్నికలను వాయిదా వేస్తారా అని ప్రశ్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాష్ట్రంలోని విద్యాసంస్థలను నిరవధికంగా మూసివేశారు....
Slider ఆంధ్రప్రదేశ్

కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి

Satyam NEWS
రాష్ట్రంలో బ్యాంకులు రైతులకు ఇస్తున్న రుణాల సంఖ్య ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్‌ నవోదయం పధకం కింద ఎంఎస్‌ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇచ్చే...
Slider ప్రత్యేకం

ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?

Satyam NEWS
సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్ధం అయి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కులం పేరుతో...