బాబూ జగ్జీవన్రామ్ కు ఏపీ సిఎం జగన్ ఘన నివాళి
బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళి అర్పించారు. తాడేపల్లిలోని నివాసంలో బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం...