26.7 C
Hyderabad
April 27, 2024 08: 53 AM

Author : Satyam NEWS

29093 Posts - 23 Comments
Slider మెదక్

మొక్కే కదా అని పీకేస్తే … ఫైనేస్తా

Satyam NEWS
సిద్దిపేట స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ ఉంది. ఆ హోర్డింగ్ కు అడ్డంగా మొక్కలు పెరిగిపోయాయి. ఏం చేయాలి? హోర్డింగ్ చాలా ఖరీదైనది కదా. అందుకోసం చీప్...
Slider మహబూబ్ నగర్

ఎబివిపి కార్యవర్గంలో కొల్లాపూర్ విద్యార్ధినేతలు

Satyam NEWS
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ముఖ్యపదవులకు కొల్లాపూర్ విద్యార్థి నాయకులు ఎన్నికయ్యారు. కాకతీయ యూనివర్సిటీలో ఎబివిపి 38వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగాయి. ఈ...
Slider కృష్ణ

మోడీ…వచ్చి మిమ్మల్ని కాపాడు

Satyam NEWS
అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. మందడం మెయిన్ సెంటర్ వద్ద రోడ్ కు అడ్డుగా ఫ్లెక్సీలను కట్టారు. ప్రధాని మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్, బుద్ధుడు...
Slider మహబూబ్ నగర్

మెడ కట్ చేసిన డాక్టర్లపై సస్పెన్సన్ వేటు

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా అచ్చం పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరూ ఊహించని అత్యంత దారుణమైన తప్పిదానికి పాల్పడిన ఇద్దరు ప్రభుత్వ వైద్యులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ సస్పెండ్ చేశారు. ఒక గర్భిణికి డెలివరీ సమయంలో...
Slider ప్రత్యేకం

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

Satyam NEWS
టాలీవుడ్ సెలెబ్రిటీలు, ట్రెండింగ్ యు ట్యూబ్ స్టార్స్ మణికొండలో నేడు సందడి చేశారు. మణికొండ పుప్పాల గూడా లోని ఫ్రెండ్స్ కాలనీలోని సన్ స్క్వేర్ లో మిర్రర్స్ లగ్జరీ సెలూన్స్ నూతనంగా”సెలూన్ హెయిర్ క్రష్”ను...
Slider ఆంధ్రప్రదేశ్

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని A1 కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేక్‌ కట్‌ చేసి...
Slider హైదరాబాద్

రేపు మహారాణా ప్రతాప్ సహకార బ్యాంకు ఎన్నికలు

Satyam NEWS
మహారాణా ప్రతాప్ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్ ఎన్నికలను రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు మాజీ వైస్ చైర్మన్ బి. మోహన్ సింగ్ విలేకరుల సమావేశంలో...
Slider ఆంధ్రప్రదేశ్

ఒక్క సారిగా భగ్గుమన్న రాజధాని రైతులు

Satyam NEWS
నిన్న మొన్నటి వరకూ నిరసనలకే పరిమితం అయిన ఏపి రాజధాని ప్రాంతం జిఎస్ రావు కమిటీ నివేదిక తో ఒక్క సారిగా భగ్గుమంది. సచివాలయంలో కి చొచ్చుకెళ్ళేందుకు రైతులు ప్రయత్నం చేశారు. సచివాలయం వద్ద...
Slider సినిమా

సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిలో సోదాలు

Satyam NEWS
ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపడింది....
Slider జాతీయం

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్ఎఫ్) పాసింగ్ పరేడ్

Satyam NEWS
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన  ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఎస్టిఐ), ప్రముఖ  ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ 28 వ బ్యాచ్ కానిస్టేబుల్ / ఫైర్ బేసిక్ కోర్సు కు...