28.2 C
Hyderabad
May 8, 2024 23: 57 PM

Author : Satyam NEWS

29131 Posts - 23 Comments
Slider ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత

Satyam NEWS
సచీవాలయాన్ని విశాఖకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే సెటిలవుతున్న సమయంలో మళ్లీ విశాఖకు తరలించడం దారుణమని ఉద్యోగులు మండి పడుతున్నారు....
Slider ముఖ్యంశాలు

విశాఖ నే పూర్తి స్థాయి రాజధాని అవుతుంది

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణారావు రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖనే పూర్తిస్థాయి రాజధాని కాబోతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే అమరావతి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక కర్నూలులో హైకోర్టు...
Slider జాతీయం

కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ కు అరెస్టు వారంట్ జారీ

Satyam NEWS
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌పై తిరువనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 30 సంవత్సరాల క్రితం ఆయన రచించిన పుస్తకానికి సంబంధించిన విచారణకు హాజరుకాకపోవడంతో తిరువనంతపురం కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. థరూర్...
Slider ఆధ్యాత్మికం

అయ్యప్పలతో కిక్కిరిసి పోతున్న శబరిమల

Satyam NEWS
హరిహర సుతుడు అయ్యప్ప కొలువై ఉన్న శబరిమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నది. అయ్యప్ప భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. భక్తులతో శబరిగిరి ఇప్పటికే నిండిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. స్వామివారి దర్శనం...
Slider హైదరాబాద్

ఇది కేవలం హిందువుల దేశం కాదు

Satyam NEWS
ఇండియా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఈ దేశం హిందువులకు మాత్రమే సొంతం కాదు అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ పాత బస్తీలోని దారూస్సలామ్ లో...
Slider ఖమ్మం

ఖమ్మంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS
క్రిస్మస్ వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఫీస్ట్-2019 లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు....
Slider ఆధ్యాత్మికం

కాషాయం ధరించని కర్మ యోగి ఆయన

Satyam NEWS
భారతీయ వారసత్వానికి, ప్రేమ తత్త్వానికి, జ్ఞాన, ధ్యాన యోగ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ శివానందమూర్తి. నిన్నమొన్నటి వరకూ మన మధ్యే నడచి,  వెలుగులు పంచిన పుణ్యమూర్తి ఆయన. శ్రీ శివానందమూర్తి తండ్రి వీర...
Slider చిత్తూరు

తిరుపతిలో ఒక రౌడీషీటర్ దారుణ హత్య

Satyam NEWS
తిరుపతి లో రౌడీ షీటర్ బెల్టు మురళిని దారుణంగా హత్య చేశారు. లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ వద్ద రోడ్డు పై అతికిరాతకంగా అతడిని నరికి చంపారు. మొత్తం 8 మంది కలిసి...
Slider ప్రత్యేకం

పూటుగా తాగాలె ఇక పుల్లుగా ఊగాలె

Satyam NEWS
దేశంలో మందు కొట్టే వాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రభుత్వం మంచినీళ్ల సరఫరా కన్నా మద్యం సరఫరానే క్రమబద్ధంగా చేస్తుంటే తాగేవాళ్లు పెరగరూ… పెరుగుతారు కచ్చితంగా పీకల్దాకా తాగేస్తారు. దేశ జనాభాలో 14.6 శాతం మంది...
Slider నిజామాబాద్

నిజామాబాద్‌లో సెల్‌ టవర్‌ నుంచి మంటలు

Satyam NEWS
నిజామాబాద్ పట్టణంలో ఒక భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌లో మంటలు చెలరేగాయి. గాజులుపేటకు చెందిన నరసింహారావు నివాసంపై సెల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కరెంట్‌ లేకపోవడంతో సిబ్బంది జనరేటర్‌...