తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,471 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 596 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,72,719కి చేరింది....
మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కమతం రాంరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కమతం శనివారం ఉదయం తన స్వగ్రామం అయిన గండీడ్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో తుదిశ్వాస...
కమలం పార్టీ ఈ నియోజకవర్గంలో ముచ్చటగా మూడు కార్పొరేషన్ స్థానాలను కైవసం చేసుకొని తమ సత్తా చాటింది. జీహెచ్ఎంసీలో అత్యంత పెద్దదైన కార్పొరేషన్ మైలార్దేవ్పల్లిలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సోదరుడు...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం కోట గ్రామంలోని కోటిపల్లి యానం ఎటు గట్టు రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు యానంకు...