23.7 C
Hyderabad
May 8, 2024 05: 11 AM

Author : Sub Editor

1163 Posts - 0 Comments
Slider తెలంగాణ

తెలంగాణలో క‌రోనా 596 కేసులు, 3 మరణాలు

Sub Editor
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,471 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 596 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,72,719కి చేరింది....
Slider మహబూబ్ నగర్

మాజీ మంత్రి మృతి సీఎం, మంత్రి సంతాపం

Sub Editor
మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కమతం రాంరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క‌మ‌తం శ‌నివారం ఉద‌యం తన స్వగ్రామం అయిన గండీడ్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో తుదిశ్వాస...
Slider హైదరాబాద్

వ‌ర‌ద స‌హాయంతోనే స‌బిత‌మ్మ‌కు న‌‌ష్ట‌మా?

Sub Editor
స‌రూర్‌న‌గ‌ర్‌లో కారుకు ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఎమ్మెల్యే, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న స‌రూర్‌న‌గ‌ర్‌, ఆర్కేపురంల‌లో క‌మ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం, పైగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి కారెక్క‌డం, క‌రోనా నేప‌థ్యం,...
Slider తెలంగాణ

మైలార్‌దేవ్ ప‌ల్లిలో ఫ‌లించిన తోక‌ల వ్యూహం

Sub Editor
క‌మ‌లం పార్టీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముచ్చ‌ట‌గా మూడు కార్పొరేష‌న్ స్థానాల‌ను కైవ‌సం చేసుకొని త‌మ స‌త్తా చాటింది. జీహెచ్ఎంసీలో అత్యంత పెద్ద‌దైన కార్పొరేష‌న్ మైలార్‌దేవ్‌ప‌ల్లిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్ సోద‌రుడు...
Slider హైదరాబాద్

గ‌బ్బ‌ర్‌సింగ్‌ను విస్మ‌రించి వెనుకంజ‌లో పార్టీలు‌!!!

Sub Editor
రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం కానీ ఘోర ప‌రాజ‌యాలు.. గెలుపు మ‌న చేతిలోనే ఉన్నాఆయా అంశాల‌ను విస్మ‌రించి చేజేతులారా గెలుపోట‌ముల‌కు కార‌కులుగా నిల‌వ‌డం తీరా గెలుపోట‌ముల అనంత‌రం చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఆ...
Slider హైదరాబాద్

అభ్య‌ర్థుల‌ను మార్చ‌క‌పోవ‌డ‌మే కారు బోల్తాకు కార‌ణం?!

Sub Editor
జీహెచ్ఎంసీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో స‌రూర్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్‌ల‌లో క్లీన్‌స్వీప్ దిశ‌గా బీజేపీ (భార‌తీయ జ‌న‌తాపార్టీ) దూసుకుపోయింద‌న్న విష‌యం విదిత‌మే. కాగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గులాబీ అభ్య‌ర్థుల అత్యుత్సాహ‌మే ఓడించింద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఎల్బీన‌గ‌ర్‌, స‌రూర్‌న‌గ‌ర్‌ల‌లో ఇటీవ‌ల కురిస‌న...
Slider హైదరాబాద్

బీజేపీ విజ‌యం వారికే అంకితం!!!

Sub Editor
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థికే అంకితం చేస్తున్నామ‌ని బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. కార్య‌క‌ర్త‌ల కంటే ఎక్కువ‌గా డీజీపీ, ఎస్ఈసీలే త‌మ విజ‌యానికి...
Slider హైదరాబాద్

కారుపై క‌మ‌లం అటాక్‌!!!

Sub Editor
కారు స్పీడ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. కారును క‌మ‌లం గుద్దెసింద‌ని (కారుపై క‌మ‌లం అటాక్ చేసింద‌ని) క‌మ‌ల నేత‌లు వ్యాఖ్యానిస్తుంటే .. కారే జీహెచ్ఎంసీని కైవ‌సం చేసుకుంద‌నే గులాబీ నేత‌లంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్బీన‌గ‌ర్‌లో క‌మ‌లం...
Slider తూర్పుగోదావరి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం

Sub Editor
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం కోట గ్రామంలోని కోటిపల్లి యానం ఎటు గట్టు రోడ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మృతులు యానంకు...
Slider ఆంధ్రప్రదేశ్

చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న టీడీపీ నిర‌స‌న ర్యాలీ

Sub Editor
పెండింగ్ ఉపాధిహామీ బిల్లులు చెల్లించాలంటూ చంద్రబాబు అధ్యక్షతన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియ‌జేశారు. పెండింగ్ లో ఉన్నరూ.2500కోట్లు తక్షణమే చెల్లించాలంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ...