29.7 C
Hyderabad
May 4, 2024 05: 16 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

భోగి రోజు మహిళలతో ఆడిపాడిన అంబటి రాంబాబుకు కరోనా

Satyam NEWS
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నానని ఆయన తెలిపారు. తనకు వళ్లు నొప్పులు, జలుబు వచ్చిందని...
Slider ప్రత్యేకం

టీకాలు వేయించుకోని విద్యార్ధులను స్కూళ్లలోకి రానివ్వరు

Satyam NEWS
కరోనా టీకాలు వేయించుకోని 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న టీనేజర్లను పాఠశాలల్లోకి అనుమతించేది లేదని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. గత పక్షం రోజులుగా కరోనా కేసులు భారీగా...
Slider ప్రత్యేకం

రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలి

Satyam NEWS
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం రైతు నరేంద్ర ను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ...
Slider ప్రత్యేకం

జనవరి 31నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

Satyam NEWS
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్​ 8 వరకు జరగనున్నాయి. పార్లమెంట్​ వ్యవహారాల కేబినెట్​...
Slider ప్రత్యేకం

మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూత

Satyam NEWS
పౌరాణిక వాచ‌స్ప‌తి మ‌ల్లాది చంద్ర‌శేఖ‌ర‌శాస్త్రి క‌న్నుమూశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో నేడు ఆయ‌న తుది శ్వాస విడిచారు. వ‌యోభారంతో ఆయ‌న అస్త‌మించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మ‌ల్లాది చంద్ర‌శేఖ‌ర‌శాస్త్రి 1925 ఆగ‌స్టు 28న గుంటూరు...
Slider ప్రత్యేకం

ప్రతి కార్యకర్త కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది

Satyam NEWS
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో సభ్యత్వం నమోదు చేసే ఎన్‌రోలర్లను వారి బూత్‌లలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేసేలా ప్రోత్సహించడానికి మాజీ పిసిసి చీఫ్, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష...
Slider ప్రత్యేకం

తోట చంద్రయ్య పాడెను మోసిన చంద్రబాబునాయుడు

Satyam NEWS
ఫ్యాక్షన్ రాజకీయాలకు బలి అయిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య పాడెను టీడీపీ అధినేత చంద్రబాబు మోశారు. నేడు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చేరుకున్న చంద్రబాబు తోట...
Slider ప్రత్యేకం

చిరంజీవీ…. జగన్ తో చర్చించింది ఏమిటి?

Satyam NEWS
సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ముదిరిన వివాదానికి కొనసాగింపుగా నేడు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్ చర్చలకు పిలిచారు. ముఖ్యమంత్రిని కలిసి విషయంపై చర్చలు జరిపిన చిరంజీవి బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు కాకుండా...
Slider ప్రత్యేకం

అయ్యయ్యో బ్రహ్మయ్య… సీఐకి ఎంత అన్యాయం చేశావయ్యా

Satyam NEWS
రాష్ట్రంలో వైసీపీ నాయకులకు ఏమైందో ఏమో కానీ సొంత కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అలాంటి ఇలాంటి కేసులు కాదు ఏకంగా హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. ఇదేదో ఎవరో చేసిన ఆరోపణ కాదు. సాక్ష్యాత్తూ పోలీసు...
Slider ప్రత్యేకం

ఎరువుల ధరల పెంపుపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన

Satyam NEWS
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల...